Top Stories

పాపం పవన్ కళ్యాణ్

ఒక్క జగన్ ను ఓడించడానికి కూటమికట్టి.. ఢిల్లీకి వెళ్లి బీజేపీని ఒప్పించి.. చచ్చుబడిన చంద్రబాబును లేపి పవన్ కళ్యాణ్ చేసిన పొత్తుల రాజకీయం ఆయనకు అధికారాన్ని ప్రాప్తించేలా చేసింది. అయితే పొత్తులతో గెలిచిన పవన్ కు ఇప్పుడు అధికారులు సరైన గౌరవం ఇవ్వడం లేదని.. డిప్యూటీ సీఎం అయిన తన పరిస్థితే ఇలా ఉందని స్వయంగా ఆయన ఆవేదన చెందిన వైనం వైరల్ అవుతోంది..

జగన్ సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లిలో కూర్చొని కంటిచూపుతో పాలించేవారు. అధికారులు, నేతలను పరుగులు పెట్టించేవారు. అంతలా అధికార వర్గంపై ఆయన మార్క్ ఉండేది.

అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు చెప్పినా మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు అస్సలు ఇసుక విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉండడంతో దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం ప్రతిపక్షంలో కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా తరులుతున్న బియ్యం విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కే రెండు నెలలుగా కాకినాడ పోర్ట్ లో ఎంట్రీ లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికారులు డిప్యూటీ సీఎం అయిన తనకు గౌరవం ఇవ్వడం లేదని.. నన్నే ఆపేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

ఇలా కూటమి ప్రభుత్వంలో అధికారులు, మంత్రులు, నేతలు ఎవరూ చంద్రబాబు, పవన్ ను గుర్తించడం లేదని.. పొత్తులతో ఆధారపడి గెలిస్తే ఇలానే చూస్తారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories