Top Stories

చంద్రబాబు ప్రభుత్వంపై ఆర్కే బాంబు

ఆంధ్రజ్యోతి పత్రిక ఎప్పుడూ టిడిపికి అండగా నిలిచిందనే అభిప్రాయం ఉండేది. అయితే తాజాగా ఆ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ (ఆర్కే) చంద్రబాబు ప్రభుత్వంపై వరుసగా విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

తాజా కొత్త పలుకులో ఆయన, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేల దోపిడీ విపరీతంగా పెరిగిందని ఆరోపించారు. ఇసుక, మద్యం, కాంట్రాక్టులు వంటి రంగాల్లో ఎమ్మెల్యేల జోక్యం అధికమైందని, వీరిని నియంత్రించడంలో చంద్రబాబు విఫలమయ్యారని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలోనూ ఇంత స్థాయి స్వేచ్ఛ ఎమ్మెల్యేలకివ్వలేదని ఆయన వ్యాఖ్యానించడం ప్రత్యేకంగా గమనించదగ్గ అంశం.

రాధాకృష్ణ రాతలు కూటమి ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారాయి. ఆయన వ్యాసాల కటింగ్స్‌ను వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ టిడిపిపై దాడులు చేస్తోంది. మరోవైపు, ఈ విమర్శలకు సమర్థవంతంగా కౌంటర్ ఇవ్వడంలో టిడిపి నాయకులు బలహీనంగా కనిపిస్తున్నారు.

ఇక రాధాకృష్ణ ఉద్దేశ్యం ప్రభుత్వాన్ని హెచ్చరించడమా? లేక సిస్టమ్ లోపాలను బయటపెట్టడమా? అన్నది ఇప్పటివరకు మిస్టరీగానే మిగిలింది.

Trending today

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

Topics

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

‘అగ్ని పరీక్ష’ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!

  టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలతో...

పబ్లిక్ గా దువ్వాడ-దివ్వెల రోమాన్స్.. మీ సరసం సల్లగుండ!

  రాజకీయాల్లో ఒకప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్న బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్...

రాజన్న మళ్లీ పుట్టవా?

2009 సెప్టెంబర్ 2న ఆకాశం చీకటిగా మారిన రోజు... తెలుగు రాష్ట్రాల...

Related Articles

Popular Categories