రాజకీయ నాయకుల భావోద్వేగాలు, నమ్మకాలు తరచూ వారి వ్యక్తిగత నిర్ణయాల్లో ప్రతిఫలిస్తుంటాయి. ఇదే విషయాన్ని ఆధారంగా చేసుకుంటూ, ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య సరదా సంభాషణ నవ్వులపాలైంది. విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం,...
పల్నాడు జిల్లాలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. వైసీపీ అధినేత జగన్ పల్నాడు పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించడం, దీనిపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిస్పందించడం...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలోపేతం అవ్వాలని, ప్రజల్లో మళ్లీ విశ్వాసం సంపాదించాలని పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిశ్చయించుకున్నారు. ఇప్పటికే పార్టీ లో...
జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంకోర్టు నుండి బెయిల్ పొందారు. అయితే దీనిపై విస్తృత చర్చ కొనసాగుతోంది. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రత్యక్ష ఆధారాలు...
తిరుపతి రూరల్ మండలం దామినేడు గ్రామంలో నాగులమ్మ ఆలయ కూల్చివేత ఉద్రిక్తతలకు దారితీసింది. టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు అర్ధరాత్రి జేసీబీలతో గుడిని పూర్తిగా ధ్వంసం...
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ రావడాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ వెంకటకృష్ణను తీవ్రంగా కలచివేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సాక్షి జర్నలిస్ట్ కు బెయిల్ రావడం.....
ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో రెండు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్), వైఎస్ జగన్మోహన్...
తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ 'తల్లికి వందనం' పథకం విషయంలో గతంలో చేసిన వ్యాఖ్యలను మర్చిపోయి, ప్రస్తుతం అడ్డంగా దొరికిపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి...
మీడియా రెండు ముఖాలు ఉంటుంది అని ఎన్నోసార్లు చెప్పుకుంటుంటాం. ఒకవైపు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియా హౌస్లు, మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు వెన్నుదన్నుగా నిలిచే ఛానళ్లు,...