Top Stories

Tag: AP News

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా మారింది. కాపు నేత ముద్రగడ పద్మనాభం చేసిన ఘాటైన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో...

జనసేనకు రాజీనామా చేస్తున్నా..

  ఏలూరు జిల్లాలో జనసేన పార్టీకి షాక్‌ ఇచ్చేలా ఉంగుటూరు మండల అధ్యక్షుడు పంది రాంబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సభ్యత్వంతో పాటు మండల అధ్యక్ష...

ఏపీ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, రైతులపై ప్రభుత్వం మరోసారి నయవంచనకు పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి....

లోకేష్‌, పవన్‌పై బైరెడ్డి చెప్పిన కథ

వైఎస్సార్‌సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తాజాగా టీడీపీ, జనసేన పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనను పరిశీలించిన...

కల్తీ నెయ్యి.. హెరిటేజ్ లింకులు

తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారం రాజకీయ రంగంలో వేడి పెంచుతోంది. ఈ అంశంపై అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ...

అంబటి కోసం కదిలిన కాపు నేతలు.. రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన ఉద్రిక్తత

కాపు సమాజంలో మళ్లీ ఆవేదన ఉప్పొంగుతోంది. విశాఖపట్నం నుంచి భారీ ర్యాలీగా కదిలిన కాపు నేతలు, వైఎస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు నివాసానికి చేరుకుని సంఘీభావం...

ఏపీలో మహిళా ఎమ్మెల్యేపై క్షుద్ర పూజల కలకలం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. లడ్డూ వివాదంతో అధికార–విపక్షాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అధికార టీడీపీకి చెందిన మహిళా ఎమ్మెల్యేపై క్షుద్ర...

సంక్రాంతి పూట ఏంటీ గలీజు పని

తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, ముగ్గుల పోటీలతో ఊరువాడ కళకళలాడాలి. కానీ, ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని పలు...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించేది ఒకటే.. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఇంకా...

కోర్టుకు లోకేష్..

రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, సమాచారంతో ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేసినప్పుడు వాటిని ఎదుర్కొంటున్నాడు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్....

వల్లభనేని వంశీకి భారీ ఊరట..

వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కు కోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది. తాజాగా నమోదైన కేసులో అరెస్టు తప్పదన్న పరిస్థితుల్లో కొద్దిరోజులు పరారీలో...

ఏపీలో ప్రభుత్వ పెద్దల మిస్సింగ్…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఒక్కటే—ప్రభుత్వ పెద్దలు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్...