జగన్ కదిలాడు.. జనంలోకి వచ్చాడు. టీడీపీ గుండాల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వైసీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వచ్చాడు. జగన్ రాకతో వైసీపీ శ్రేణుల్లో ధైర్యమొచ్చింది. ప్రజలంతా...
మాజీ సీఎం జగన్ పై చంద్రబాబు సర్కార్ ప్రతీకారం తీర్చుకుంటోంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతపై చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వినుకొండ...
పవన్ కళ్యాణ్ చెప్పింది శ్రీరంగనీతులు.. ఇప్పుడు కనీసం పిఠాపురం వైపు చూడడం లేదట.. తుఫాన్ భారీ వర్షాలకు ఏపీలోని ఉత్తరాంధ్ర వణుకుతోంది. వరదతో పేదలు, గుడిసెవాసులు,...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హత్య రాజకీయాలు...
ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ ని లైట్ తీసుకుంటున్నారా అంటే అదే అనిపిస్తోంది అని అంటున్నారు. చంద్రబాబు తాజాగా తన పార్టీకి చెందిన ఎంపీలు కేంద్ర మంత్రులతో...
చంద్రబాబుతో అసెంబ్లీలోనే తేల్చుకోవాలని జగన్ రెడీ అయ్యాడు. గవర్నర్ ను, చంద్రబాబును అసెంబ్లీలోనే కడిగేసి నిరసన గళం వినిపించాలని సిద్ధమయ్యారు. ఈ మేరకు రాబోయే వర్షకాల...
వినుకొండలో టీడీపీ గుండా చేతిలో రెండ్రోజుల కిందట అతికిరాతకంగా హత్యకు గురైన వైఎస్సార్సీపీ యువ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్...