కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని విరుచుకుపడుతున్న ప్రజలు, ఇప్పుడు వినూత్నంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. "మాస్ ర్యాగింగ్ నీకూ 15,000 వేలు" అంటూ...
బుడమేరు వరద వచ్చి విజయవాడ మునిగిపోయింది. సహాయక చర్యల్లో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని స్వయంగా బాధితులే ఆరోపించారు. కనీసం తాగడానికి నీరు, తినడానికి బిస్కెట్లు...
‘నీకు రూ15వేలు.. నీకు 18వేలు అంటూ ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి గెలిచిన ‘నిమ్మల రామానాయుడు’ ఇప్పుడు మంత్రి అయిపోయి దర్జాగా అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు....