అబ్బో... ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచీ పండుగలు, పబ్బాలు, పలహారాలు... ఇలా ఏ లోటూ లేకుండా చూసుకుంటోంది. ముఖ్యంగా "తల్లికి వందనం" పథకం గురించి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా ఓ సభలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన...