Top Stories

Tag: YCP

పవన్ ను తిడుతుంటే నవ్విన రాయపాటి అరుణ.. వైరల్ వీడియో

  ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాలనపై జరిగిన టీవీ లైవ్ చర్చలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. వైసీపీ అధికార ప్రతినిధి జనసేన అధినేత పవన్...

ఎస్ఐ సుధాకర్ బండారం బయటపడింది

  పోలీస్ ఎస్ఐ సుధాకర్ యాదవ్ టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారని, గత ఎన్నికల్లోనే ఆయనకు టికెట్ రావాల్సి ఉండగా, ఎస్ఐగా ఉంటూనే రాజీనామా చేసి రాజకీయాల్లోకి...

చంద్రబాబు ముందు ‘జై జగన్’..బాబు రియాక్షన్ ఇదీ.. వైరల్ వీడియో

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ముంద.. అది వందల మంది టీడీపీ కార్యకర్తల నడుమ ‘జై జగన్’ అంటే ఎట్టా ఉంటుందో తెలుసా? ఆ యువకుడి...

పోసాని కృష్ణమురళి అరెస్టు – సంచలన నిజాలు వెలుగులోకి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠత పెరుగుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడకుండానే నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ, రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. అధికార కూటమి ప్రభుత్వం అరెస్టుల ప్రక్రియను...

వైసీపీకి ఓటేసినవాళ్లకు పథకాలు కట్

ప్రతీ రాజకీయ పార్టీ అధికారాన్ని దక్కించుకోవడానికి పోరాటం చేస్తుంది. ప్రజల విశ్వాసాన్ని సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనపై దృష్టి...

రెడ్ బుక్ రాజ్యాంగం.. వైసీపీలో నెక్ట్స్ టార్గెట్ ఎవరు?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం హాట్ టాపిక్ – నెక్స్ట్ టార్గెట్ ఎవరు? కొడాలి నానా? ఆర్.కే. రోజానా? లేక మరొకరా? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో...

చిన్న పాపను టీడీపీ వదలదా? తల్లినే మాయం చేసిన టీడీపీ ‘సోషల్ మీడియా’ సైకోలు

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత నిప్పు లేకుండా పొగ రావడం సాధ్యమైపోయింది. ఎవరినైనా టార్గెట్ చేస్తూ, అసత్య ఆరోపణలతో పరువు తీసే ప్రయత్నాలు రోజురోజుకూ...

రఘురామ, ఏబీఎన్ వెంకటకృష్ణ మీరు మారరయ్యా

ఒకరేమో దిగ్గజ జర్నలిస్ట్ గా చెప్పుకుంటూ చంద్రబాబుకు భజన చేసే న్యూస్ యాంకర్. ఇంకొకరు ఏమో గిచ్చి కయ్యం పెట్టుకొని వివాదాస్పద రాజకీయ నాయకుడు.. ఈ...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తి, మహా వంశీ సైలెన్స్

జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకపోతున్న ఎల్లో మీడియా జర్నలిస్టులు.. తమ మీడియాలో జగన్ ప్రజాదరణ వీడియోలనే ప్రదర్శించకుండా కుట్ర చేస్తున్నారని అర్థమవుతోంది.. జగన్...

‘బాబు’ గారి కొత్త నాటకం

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరుకు వెళ్లి మిర్చి రైతులకు సంఘీభావం ప్రకటించిన వేళ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కొత్త రాజకీయ నాటకాన్ని మొదలుపెట్టారు....

వైసీపీ ‘బాంబ్’ పేలిందా లేదా?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సోషల్ మీడియాలో టీడీపీ ట్రూత్ బాంబులు, టైమ్ బాంబుల కల్చర్ ను ముందుకు తెచ్చింది. 2023 అక్టోబర్ 23న...

చంద్రబాబును ర్యాగింగ్ చేసిన జగన్

గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను పరామర్శించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు "సూపర్ సిక్స్, సూపర్ సెవెన్"...