Top Stories

Tag: ysrcp

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా మారింది. కాపు నేత ముద్రగడ పద్మనాభం చేసిన ఘాటైన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో...

టీవీ5 టీటీడీ నాయుడికి ఇచ్చిపడేశారు..

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీటీడీ, తిరుపతి లడ్డూ, హెరిటేజ్ సంస్థలపై వివాదం మరింత ముదురుతోంది. వైసీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వం...

కేసీఆర్‌కు ప్రేమతో.. మీ జగన్

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...

ఏపీ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, రైతులపై ప్రభుత్వం మరోసారి నయవంచనకు పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి....

లోకేష్‌, పవన్‌పై బైరెడ్డి చెప్పిన కథ

వైఎస్సార్‌సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తాజాగా టీడీపీ, జనసేన పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనను పరిశీలించిన...

కల్తీ నెయ్యి.. హెరిటేజ్ లింకులు

తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారం రాజకీయ రంగంలో వేడి పెంచుతోంది. ఈ అంశంపై అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ...

అంబటిని డిప్యూటీ సీఎం చేసేదాకా వదలం అంటున్న టీడీపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుపై వరుసగా కేసులు నమోదు కావడం, అదే సమయంలో టీడీపీ మరియు...

అసెంబ్లీలో గోవిందా.. గోవిందా.. టీడీపీపై వైసీపీ ఎదురుదాడి!

తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ ముసురుకున్న రాజకీయ దుమారం ఇప్పుడు అసెంబ్లీని కుదిపేస్తోంది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది....

కాపు నేతలకు వైసీపీ ఫోన్లు.. తేలిపోయిన పవన్ బలం!

ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలు కాపు సామాజిక వర్గ రాజకీయ దిశను మరోసారి స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై విమర్శల విషయంలో వైయస్సార్...

బీఆర్ఎస్, వైసీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ అక్కసు

ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు చూస్తే… అవి రాజకీయ విశ్లేషణలకంటే ఎక్కువగా వ్యక్తిగత అసహనానికి, కడుపు మంటకు ప్రతిబింబంగా...

అంబటి కోసం కదిలిన కాపు నేతలు.. రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన ఉద్రిక్తత

కాపు సమాజంలో మళ్లీ ఆవేదన ఉప్పొంగుతోంది. విశాఖపట్నం నుంచి భారీ ర్యాలీగా కదిలిన కాపు నేతలు, వైఎస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు నివాసానికి చేరుకుని సంఘీభావం...

ఏబీఎన్ లైవ్ లో వెంకటకృష్ణ శోకాలు

పచ్చ మీడియా కడుపుమంట మరోసారి బయటపడింది. ఈసారి అది ఏపీ రాజకీయాలకే పరిమితం కాకుండా, పాకిస్తాన్ రాజకీయ పార్టీలకూ రాకూడదన్న స్థాయిలో ఉందనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఏబీఎన్...