Top Stories

టీవీ5 మూర్తి బయటపడ్డాడు

రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా తన పరిధికి మించి వ్యవహరిస్తుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వాలను ఎవరు ఏర్పాటు చేయాలనే విషయాన్ని తామే నిర్ణయించే స్థాయిలో ఉన్నామనే భావనను కొన్ని మీడియా సంస్థలు కలిగి ఉన్నాయి. తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోయడం, తమకు అండగా ఉండే పార్టీలకు కొమ్ము కాయడం మీడియా సంస్థలకు అలవాటుగా మారిపోయింది. ఎల్లో మీడియాగా పేరుగాంచిన కొన్ని పత్రికలు, చానల్స్ కు చంద్రబాబు నాయుడు, ఆయన సారధ్యంలోని పార్టీలు మాత్రమే అధికారంలో ఉండాలి. ఇందుకోసం ఏం చేయడానికి అయినా సదరు మీడియా సంస్థలు వెనుకాడవు.

పొరపాటున తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలు ఏర్పాటు అయితే ఉదయం లేచిన దగ్గర్నుంచి ఆ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంటాయి ఈ మీడియా సంస్థలు. ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు కూడా తెలుసు. ఇదే విషయాన్ని తాజాగా ఎల్లో మీడియా సంస్థల్లో పనిచేసే ఒక సీనియర్ జర్నలిస్ట్ స్వయంగా వెల్లడించాడు. ఆయనే మూర్తి. టీవీ5 పూర్తిగా ప్రస్తుతం ఆయన పేరు అందరికీ సుపరిచితమే. ఒక యువతని ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో మూర్తి మాట్లాడుతూ.. చదువుకునే రోజుల్లో ఉన్న ఆవేశంతోనే ఇప్పటికీ మాట్లాడుతున్నావని, అసలు మన ఛానల్ కు ఆదాయంలో మేజర్ షేర్ ప్రభుత్వ ఆడ్స్ అని మూర్తి పేర్కొన్నాడు.

వారికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే యాడ్స్ ఇవ్వరని, నువ్వు అనుకున్నట్టే చేద్దువు గాని.. ప్రస్తుతానికి ఈ పొలిటికల్ న్యూస్ పర్సనల్ పెట్టి ఈ క్రైమ్ న్యూస్ చూడమ్మా అంటూ సదరు యువతకి మూర్తి సూచిస్తాడు. ఈ వీడియోను చూసిన ఎంతో మంది టీవీ5 మూర్తి అసలు విషయాన్నీ చెప్పకనే చెప్పేశాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కోసం ఏం చేయడానికైనా ఈ మీడియా వాళ్ళు వెనుకాడరు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories