Top Stories

వల్లభనేని వంశీ కేసు.. సాయంత్రం 7 గంటలకు బిగ్ బ్లాస్ట్.. వైయస్సార్ కాంగ్రెస్ ట్వీట్ వైరల్!

వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు కీలక విషయాన్ని వెల్లడించనున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసులో కీలక మలుపు తిరగనున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ ఆరోపణల ప్రకారం, సత్య వర్ధన్ అనే వ్యక్తిని టిడిపి నేతలు వల్లభనేని వంశీ పై ఫిర్యాదు చేయించారని, అయితే తర్వాత అతను తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని అంటున్నారు. సత్య వర్ధన్ గన్నవరం టిడిపి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తుండగా, అతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో, అతని కుటుంబ సభ్యులపై టిడిపి నేతలు ఒత్తిడి పెంచారని, ఇంకా దాడికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది.

దీంతో, ఈ ఘటనకు సంబంధించి వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంచలన విషయాలను బయటపెట్టనున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే న్యాయస్థానం గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసులో తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఈ పరిణామాల నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చిందని వైసీపీ అనుమానిస్తోంది.

ఈ వివాదంపై సాయంత్రం ఏడు గంటలకు వైసీపీ వెలువరించనున్న ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ విషయంలో మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Trending today

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

Topics

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

పో పోవయ్యా ‘బాబు’

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దువ్వాడ మరో సంచలనం

వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం...

Related Articles

Popular Categories