Top Stories

మాకు వద్దు ’బాబు’.. ఈయన మాటలు వింటే తట్టుకోలేరు

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలలు పూర్తయింది. ఐదు నెలల్లో పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకతకు కనీసం ఏడాది నుంచి రెండు నెలలు సమయమైనా పడుతుంది. కానీ, ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఐదు నెలలు పూర్తికాకుండానే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఎన్నికలు సమయంలో ఇచ్చిన హామీలనుఅమలు చేయకపోవడంతోపాటు గత ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను ఎత్తేయడమే దీనికి కారణంగా చెబుతున్నారు. తాజాగా ఒక మీడియా సంస్థ ఐదు నెలలు కూటమి ప్రభుత్వ పాలనను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ప్రజల ముందు మైక్‌ పెట్టి ప్రభుత్వ పాలన ఎలా ఉందని అడిగితే ఎంతో మంది తీవ్ర స్థాయిలో దుమ్మెతి పోశారు. నాలుగు నెలలు పాలన దరిద్రంగా ఉందంటూ ఒక పెద్దాయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ నాలుగు నెలల్లో ఏమిచ్చాడో చెప్పాలని సదరు మీడియా ప్రతినిధిని ఆ పెద్దాయన తిరిగి ప్రశ్నించాడు. ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం ఇస్తున్నారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. అక్కడ ఎవడు తింటున్నాడని, అక్కడకు వెళ్లి తింటే నాణ్యత ఏమిటో తెలుస్తుందంటూ అసహనం వ్యక్తం చేశారు సదరు పెద్దాయన. ఆ భోజనం మీరు తింటే బాధేంటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇంటింటికీ పెన్షన్లును గతంలో జగన్మోహన్‌రెడ్డే ఇచ్చాడని, వీళ్లు కొత్తగా చేసిందేంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వం వాలంటీర్లు పని చేశారని, వారంతా ఇళ్ల వద్దకే తెచ్చి సంక్షేమ పథకాలను అందించారని, వారిని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.

వాలంటీర్లు మనుషులు కాదా..? వాళ్లు బతకొద్దా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తుఫాన్‌ డబ్బులు ఎవడికైనా సరిగా పంచాడా..? చంద్రబాబు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పెద్దాయన.. ఎవడైనా గొప్పగా ఆడి గురించి చెప్పుకుంటున్నాడా..? అంటూ తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. వరద బాధితులకు నష్టపరిహారం ఇచ్చినట్టు మాటలు చెబుతున్నారని, పనులు మాత్రం జరగలేదంటూ చిర్రుబుర్రులాడారు. ఈ పెద్దాయన చెప్పిన మాటలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నాలుగు నెలలకే ఈ స్థాయిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంటే.. మిగిలిన కాలంలో ఇంకెంత చూడాలో అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories