Top Stories

చంద్రబాబుపై తిరుగుబాటు

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు నేరుగా సీఎం చంద్రబాబుకు లేఖ రాసి తిరుగుబాటుకు తెరతీయడం సంచలనంగా మారింది. కాకినాడ సెజ్ లో భూ కేటాయింపుల విషయంలో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మరికొన్ని కులాల పేర్లను నేరుగా ప్రస్తావించడం గమనార్హం. బీసీలకు అన్యాయం జరుగుతోందన్న యనమల రామకృష్ణుడు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా, యనమల తీరుపై టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసేందుకే యనమల ఈ లేఖ రాశారని టీడీపీ వర్గీయులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబుకు లేఖ రాసి అందులో సామాజిక వర్గ నేతల పేర్లను ప్రస్తావించారు.

యనమల రామకృష్ణుడు మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి గవర్నర్ పదవి. ఎన్డీయేలో టీడీపీ కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. కేంద్రం టీడీపీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి గవర్నర్ పదవిని కేంద్రం ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఆ పదవికి అశోక్ గజపతి రాజు పేరు దాదాపుగా సరిపోతుందని సమాచారం. జన్మల కూడా ఇదే పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు యనమల కూడా రాజ్యసభ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

కానీ వివిధ సమీకరణాలను పరిశీలిస్తే యనమకు అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలని యనమల చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి స్పందన రాకపోవడంతో బాబు బెదిరింపులకు దిగినట్లు సమాచారం. మరి యనమల ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories