Top Stories

ఎల్లో మీడియా బురద

ఎల్లో మీడియా బురద జల్లుతోంది. ఈ తెలుగుదేశం మీడియా రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాలు అన్నీ కూడా పక్కనపెట్టి వైఎస్ జగన్ పై బకెట్ల కొద్దీ బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయి. ఏపీ ప్రజలు ఏమిటి తప్పు? ఏమిటీ ఒప్పు అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో తిమ్మిని బమ్మిని చేస్తున్నారు.

ఏపీ , ఒడిశా, తమిళనాడు, జమ్మూకశ్మీర్, చత్తీస్ ఘడ్ ప్రభుత్వాలు సోలార్ ఎనర్జీని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి సోలార్ పవార్ ను కొనుగోలు చేయాలని నిర్ణయించాయి.

ఈ క్రమంలోనే ఏపీలోని జగన్ ప్రభుత్వం రూ.2.90 పైసలకు సోలార్ పవార్ ను కొనుగోలు చేసింది. అసలు పీక్ స్టేజీలో దేశంలో కరెంట్ యూనిట్ కు రూ.15వరకూ కొంటున్న పరిస్థితి. కానీ జగన్ ప్రభత్వం అత్యంత చీప్ గా వచ్చే రూ.2.90 పైసలకే కొంటుంది అదీ కేంద్రం నుంచే అంటే ప్రజల సొమ్మును ఎంతలా కాపాడుతుందో అర్థం చేసుకోవచ్చు.

మార్కెట్లో రూ.1కే దొరికితే జగన్ ప్రభుత్వం రూ.2.90కి కొంటే దగా చేసినట్టు.. కానీ రూ.5కు ప్రస్తుతం మార్కెట్లో యూనిట్ కరెంట్ దొరుకుతున్న సమయంలో గౌతం అదానీ నేతృత్వంలోని కరెంట్ కేంద్రాల నుంచి కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న విద్యుత్ ను కొంటున్న జగన్ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కానీ ఇది అదానీ నుంచి లంచం తీసుకొని కొంటున్నారని ఎల్లో మీడియా బురద చల్లుతోంది. చంద్రబాబుకు డప్పు కొడుతూ జగన్ ను ప్రజల్లో విలన్ ను చేసేలా రాతలు రాస్తోంది. దమ్ముంటే మోడీ, అదానీలపై విచారణకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించవచ్చు కదా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories