Top Stories

YS Jagan – YCP : వైసీపీలో ప్రక్షాళన.. జగన్ సంచలనం

YS Jagan – YCP : ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో పలువురు నేతలు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షేత్రస్ధాయి నుంచి వైసీపీ ని బలంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని నిర్ణయాలను జగన్ ప్రకటించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు భర్తీ అయ్యాయి. రెండు జిల్లాలతోపాటు వివిధ శాఖలకు అధ్యక్షుల నియామకానికి సంబంధించి వైసీపీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలోనే మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి కూడా పదోన్నతి లభించింది. ఫలానా వైసీపీ ఏరియాలో ఉండే హక్కు జగన్ కు ఉందనే నిర్ణయానికి వచ్చి ఆయనకు పదవి ఇచ్చారు. నిన్నటి వరకు ఏఏజీలో పనిచేసిన ఆయన ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలకంగా మారారు.

జగన్ ఆదేశం మేరకు కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎస్వీ మోహన్ రెడ్డిని, నంద్యాలలో పార్టీ అధ్యక్షుడిగా కాటసాని రాంభూపాల్ రెడ్డిని నియమించారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా వేణుగోపాల కృష్ణమూర్తి (చిట్టిబాబు), పార్టీ నిర్మాణ సలహాదారుగా ఆళ్ల మోహన్‌ సాయిదత్‌ నియమితులైనట్లు కేంద్ర కార్యాలయం తెలిపింది. 41 మంది వైసీపీ శాఖల అధ్యక్షుల నియామకానికి సంబంధించి కీలక ప్రకటన కూడా వెలువడింది.

రాష్ట్రంలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా వచ్చే ఐదేళ్లపాటు పార్టీని కొనసాగించాలనే పట్టుదలతో ఉన్న జగన్.. సంకీర్ణ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనే బలమైన నేతలను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories