Top Stories

సజ్జలకు కీలక బాధ్యతలు.. జగన్ సంచలనం

రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలపై ఈనెల 13న అల్లర్లు సృష్టించాలన్నది వైసీపీ వ్యూహం. అనంతపురం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. రైతులకు మోసపూరిత హామీలు ఇచ్చి చంద్రబాబు గద్దెనెక్కారని దానిపై నిరసన తెలుపాలని డిసైడ్ చేశారు.. సంకీర్ణ ప్రభుత్వ లోపాలపై ప్రజలకు వైసీపీ అవగాహన కల్పించన్నారు.

వైసీపీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈ నిరసన కార్యక్రమాల బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ అప్పగించారు. దీనికి సంబంధించి సజల రామకృష్ణా రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా అధ్యక్షులందరితోనూ ఆయన సమావేశమయ్యారు. 13న జరిగే నిరసనల గురించి మాట్లాడారు. రైతులకు సంబంధించిన అన్ని సమస్యలను ప్రస్తావించాలని కోరారు.

వైసీపీలో సజ్జల పాత్ర తగ్గిందని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి సజ్జల కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ సీనియర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేనేజర్‌కు పలు ఫిర్యాదులు అందాయని అప్పట్లో చెప్పారు. అయినా జగన్ మాత్రం సజ్జలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రాష్ట్రాన్ని ఆరు ప్రాంతాలుగా విభజించి కోఆర్డినేటర్‌ లను నియమించారు. రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్‌గా సజ్జల నియమితులయ్యారు. అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన ప్రణాళికను సమన్వయం చేసే బాధ్యతను సజ్జలకు అప్పగించడం విశేషం. దీంతో వైసీపీలో సజ్జల పాత్ర తగ్గలేదని అర్థమవుతోంది.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories