Top Stories

కూటమి పాలనలో 4 నెలలకే 127 మహిళలు మిస్సింగ్

ఏపీలో కూటమి పాలన అరాచకాలకు ఆకృత్యాలకు అడ్డాగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణాలు చోటు చేసుకుంటున్నయి. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు.. నడిరోడ్డుపై హత్యలు జరుగుతున్న ఈ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. పచ్చ మూకలు స్వైర విహారం చేస్తూ రెచ్చిపోతున్నాయి. ఈ దారుణాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు.

ప్రతిపక్షాలకు చెందిన నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ జైల్లో పెడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఏపీని మరో బీహార్ కంటే దారుణంగా కూటమి నాయకులు తయారు చేశారు. ఇదే విషయాన్ని జై భీమ్ రావు పార్టీ అధినేత జడ శ్రవణ్ మీడియా ముఖంగా వెల్లడించారు. ఒక చానల్లో నిర్వహించిన డిబేట్లో ఆయన మాట్లాడుతూ ఈ వివరాలను బహిర్గతం చేశారు. గడిచిన 5 నెలలు కూటమిపాలనలో 127 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారని, వీరిలో ఐదు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 15 నుంచి 20 మంది వరకు ఉన్నారని వెల్లడించారు. వీరంతా అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై హత్య గావించబడ్డారని వెల్లడించారు. మీడియా ముందుకు రానివి ఇటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయని, వీటిపై ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పాలను ఉందా అన్నట్టుగా ప్రస్తుతం దారుణాలు చోటు చేసుకుంటున్నాయని అసహనం వ్యక్తం చేశారు. జడ శ్రవణ్ వెల్లడించిన వివరాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో కూటమి ప్రభుత్వం రావాలని తీవ్రస్థాయిలో ప్రయత్నం సాగించిన జడ శ్రవణ్ వంటి వాళ్లే ఈ ప్రభుత్వ తీరుపై అసహనాన్ని వ్యక్తం చేస్తుండడం ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా చెప్పవచ్చు అంటూ పలువురు పేర్కొంటున్నారు. ఈ వివరాలు వెల్లడించిన జడ శ్రవణ్ ను నియంత్రించేందుకు సిద్ధమవుతుందా.? అన్న చర్చ కూడా సాగుతోంది. జడ శ్రవణ్ మాట్లాడిన వీడియో మీరు చూడండి.

Trending today

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

Topics

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

Related Articles

Popular Categories