Top Stories

చంద్రబాబుపై ఏఐ ప్రయోగం

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) టెక్నాలజీ ఇప్పుడు అద్భుతాలు చేస్తోంది. కానీ అదే టెక్నాలజీని కొందరు మోసాలకు ఉపయోగిస్తున్నారు. తాజాగా ఏఐ సాయంతో టిడిపి నేతలను ఒక వ్యక్తి బురిడీ కొట్టించిన ఘటన వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లాలో టిడిపి నేతలకు ఒక వ్యక్తి ఫోన్ చేసి తాను మాజీ మంత్రి దేవినేని ఉమా పీఏనని చెప్పాడు. ఆపై ఏఐ సాయంతో ఉమా మాదిరిగా వీడియో కాల్ చేసి, “టిడిపి కార్యకర్తల పిల్లల చదువుల కోసం డబ్బులు అవసరం” అని కోరాడు. నమ్మిన నేతలు 35 వేల రూపాయలు పంపించారు.

తర్వాత అదే వ్యక్తి చంద్రబాబు మాదిరిగా వీడియో కాల్ చేసి “విజయవాడకు రండి, అమరావతిలో కలుద్దాం” అంటూ పదివేల రూపాయలు అడిగాడు. అనుమానం వచ్చిన నేతలు పోలీసులను సంప్రదించగా, అసలు ఉమా ఎటువంటి కాల్ చేయలేదని తేలింది.

దర్యాప్తులో ఏలూరు జిల్లాకు చెందిన భార్గవ్ అనే వ్యక్తి ఏఐ సాయంతో ఈ మోసం చేసినట్లు తెలిసింది. పరువు పోతుందనే భయంతో టిడిపి నేతలు పెద్దగా హంగామా చేయకుండానే హోటల్ బిల్లు చెల్లించి వెళ్లిపోయారు.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories