Top Stories

చంద్రబాబుపై ఏఐ ప్రయోగం

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) టెక్నాలజీ ఇప్పుడు అద్భుతాలు చేస్తోంది. కానీ అదే టెక్నాలజీని కొందరు మోసాలకు ఉపయోగిస్తున్నారు. తాజాగా ఏఐ సాయంతో టిడిపి నేతలను ఒక వ్యక్తి బురిడీ కొట్టించిన ఘటన వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లాలో టిడిపి నేతలకు ఒక వ్యక్తి ఫోన్ చేసి తాను మాజీ మంత్రి దేవినేని ఉమా పీఏనని చెప్పాడు. ఆపై ఏఐ సాయంతో ఉమా మాదిరిగా వీడియో కాల్ చేసి, “టిడిపి కార్యకర్తల పిల్లల చదువుల కోసం డబ్బులు అవసరం” అని కోరాడు. నమ్మిన నేతలు 35 వేల రూపాయలు పంపించారు.

తర్వాత అదే వ్యక్తి చంద్రబాబు మాదిరిగా వీడియో కాల్ చేసి “విజయవాడకు రండి, అమరావతిలో కలుద్దాం” అంటూ పదివేల రూపాయలు అడిగాడు. అనుమానం వచ్చిన నేతలు పోలీసులను సంప్రదించగా, అసలు ఉమా ఎటువంటి కాల్ చేయలేదని తేలింది.

దర్యాప్తులో ఏలూరు జిల్లాకు చెందిన భార్గవ్ అనే వ్యక్తి ఏఐ సాయంతో ఈ మోసం చేసినట్లు తెలిసింది. పరువు పోతుందనే భయంతో టిడిపి నేతలు పెద్దగా హంగామా చేయకుండానే హోటల్ బిల్లు చెల్లించి వెళ్లిపోయారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories