Top Stories

జగన్ కొత్త ప్లాన్ అదుర్స్!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ దూకుడు చూపిస్తోంది. 2024 ఎన్నికల్లో తీవ్ర పరాజయం ఎదుర్కొన్న తరువాత పార్టీ శ్రేణుల్లో నిశ్శబ్దం నెలకొంది. ఈ నిస్తేజాన్ని తొలగించి, నాయకులను మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు 40 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా “రచ్చబండ” పేరుతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు, నిరసనలు, సభలు, గ్రామస్థాయి చర్చలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు.

2024 ఎన్నికలలో పరాజయం తర్వాత సైలెంట్‌గా ఉన్న నేతలు మళ్లీ యాక్టివ్ అవ్వాలని జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ధర్మాన ప్రసాదరావు, కొడాలి నాని, అనిల్‌కుమార్ యాదవ్, వల్లభనేని వంశీ వంటి నేతలు ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా పార్టీ నేతల్లో ఉత్సాహం నింపడంతో పాటు, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచడమే వైసీపీ లక్ష్యం. అయితే ఈ ఉద్యమం అన్ని ప్రాంతాల్లో విజయవంతం అవుతుందా లేదా అనేది చూడాలి.

జగన్ ప్లాన్ క్లియర్.. పార్టీకి జోష్ ఇవ్వడం, ప్రజల్లో మళ్లీ పట్టు సాధించడం!

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories