Top Stories

జగన్ పిలుపు కోసం వెయిటింగ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు ఎమ్మెల్సీలు తిరిగి పార్టీలో చేరేందుకు ఎదురుచూస్తున్నారు. వీరిద్దరూ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై అమితమైన అభిమానంతో ఉన్నారు. ఎప్పటికైనా తిరిగి వైసీపీ గూటికి చేరతామనే ఆశతో ఉన్నారు.

రంపచోడవరం ఎమ్మెల్సీ అనంతబాబు ఓ కేసులో ఆయనను వైసీపీ సస్పెండ్ చేసింది. అయినప్పటికీ, ఆయన ఇప్పటికీ వైసీపీనే తన పార్టీగా భావిస్తూ, తిరిగి యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం కారణంగా సస్పెండ్ అయ్యారు. తన ప్రేయసితో కలిసి ఉండటమే ఆయనకు పార్టీ నుంచి వేటు కారణమైంది. అయినప్పటికీ, ఆయన కూడా వైసీపీలోకి తిరిగి రావాలని ఆశిస్తున్నారు.

ఇద్దరి మధ్య ఒకే సామ్యమేమిటంటే — అధినేత జగన్ పట్ల అపారమైన విశ్వాసం. “జగన్ పిలిస్తే వెంటనే వస్తాం” అంటున్న ఈ ఇద్దరు నేతలు 2029 ఎన్నికల సమయానికి పిలుపు వస్తుందనే నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.

మరి జగన్ వీరిని తిరిగి గూటికి తీసుకుంటారా? లేక వీరిని దూరంగానే ఉంచుతారా? అన్నది చూడాలి.

Trending today

పో పోవయ్యా ‘బాబు’

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దువ్వాడ మరో సంచలనం

వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం...

చంద్రబాబు కంటే పవన్ డేంజర్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ...

10వ తేదీ వచ్చినా జీతాల్లేవు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పది రోజులు...

మాచర్ల రాజకీయ హత్య: అసలేం జరిగింది?

మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఒక రాజకీయ హత్య కేసు రాష్ట్రంలో తీవ్ర...

Topics

పో పోవయ్యా ‘బాబు’

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దువ్వాడ మరో సంచలనం

వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం...

చంద్రబాబు కంటే పవన్ డేంజర్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ...

10వ తేదీ వచ్చినా జీతాల్లేవు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పది రోజులు...

మాచర్ల రాజకీయ హత్య: అసలేం జరిగింది?

మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఒక రాజకీయ హత్య కేసు రాష్ట్రంలో తీవ్ర...

లోకేష్ భజన కొంప ముంచుతోందా?

రాజకీయాల్లో భజన ఎప్పుడూ ఉండే అంశమే. నాయకుల దృష్టిలో పడేందుకు కొందరు...

జగన్ వస్తే ఇట్లుంటదీ

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం...

ఎండలను 10 డిగ్రీలు తగ్గించాలని చంద్రబాబు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చేసిన...

Related Articles

Popular Categories