Top Stories

టీడీపీని ఉతికి ఆరేసింది

మెడికల్ కాలేజీల వ్యవహారంలో టీడీపీ, పచ్చ మీడియా చేస్తున్న దుష్ప్రచారానికి చెంప చెల్లుమనేలా సమాధానం లభించింది. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కట్టిన కొత్త మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) తాజాగా 60 పీజీ సీట్లను కేటాయించడం, పచ్చ ప్రాపగాండాను పూర్తిగా తిప్పికొట్టింది.

వైసీపీ అధికార ప్రతినిధి నాగ మల్లేశ్వరి మాట్లాడుతూ
“జగన్ గారు మెడికల్ కాలేజీలు కట్టలేదు అని టీడీపీ నేతలు, పచ్చ మీడియా ఎడా పెడా మాట్లాడారు. కానీ కాలేజీలు లేనట్లయితే NMC పీజీ సీట్లు ఎలా కేటాయిస్తుంది? ఇదే నిజానికి సమాధానం” అని అన్నారు.

మల్లేశ్వరి మండిపడుతూ “కూటమి ప్రభుత్వం గొంతులో ఎలక్కాయ పడింది. జీవో లేదు, కాలేజీ లేదు, ఏఐ వీడియోలతో ప్రజలను మోసం చేయాలని చూశారు. కానీ ఇప్పుడు వాస్తవం బయటపడింది. జగన్ ప్రభుత్వం నిర్మించిన కాలేజీలకు NMC సీట్లు కేటాయించడంతో వారి అబద్ధాలు బట్టబయలయ్యాయి” అని ధ్వజమెత్తారు.

జగన్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు మెడికల్ ఎడ్యుకేషన్ చేరేలా, ప్రతి జిల్లాలో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. వాటిలో పలు కాలేజీలు ఇప్పటికే పనిచేస్తుండగా, మరికొన్ని తుది దశలో ఉన్నాయి.

వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు “కాలేజీలు లేవన్న టీడీపీ, ఎల్లో మీడియా ఇప్పుడు జగన్ నిర్మించిన కాలేజీలకే NMC సీట్లు ఎందుకు ఇచ్చిందో సమాధానం చెప్పాలి.”

ప్రజల ఆరోగ్యం, విద్యా అవకాశాల కోసం జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు మరోసారి సాక్ష్యాలతో రుజువయ్యాయి. పచ్చ మాఫియా దుష్ప్రచారానికి ఇది బలమైన చెక్ అని వైసీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

https://x.com/JaganannaCNCTS/status/1980552942563541257

Trending today

ABN వెంకటకృష్ణ మనసులో మాట..

ఆంధ్రజ్యోతి చానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న వెంకటకృష్ణ తన ‘మనసులో మాట’ ద్వారా...

ఉలిక్కిపడ్డ టీడీపీ మీడియా!!

గూగుల్ డేటా సెంటర్ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అమెరికాలో ఇప్పటికే...

జగన్ పై బాబు, పవన్ కుట్ర

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలసి...

బాబు గారి ‘పందేరం’ కథ

గుజరాత్‌లోని చంద్‌ఖేడలో లూలూ గ్రూప్‌ రూ. 519.41 కోట్లు వెచ్చించి 66,168...

పవన్ కళ్యాణ్ ను అడ్డంగా బుక్ చేసిన బండారు

వైసీపీ నేత, మంత్రి ఆర్‌.కె. రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ...

Topics

ABN వెంకటకృష్ణ మనసులో మాట..

ఆంధ్రజ్యోతి చానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న వెంకటకృష్ణ తన ‘మనసులో మాట’ ద్వారా...

ఉలిక్కిపడ్డ టీడీపీ మీడియా!!

గూగుల్ డేటా సెంటర్ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అమెరికాలో ఇప్పటికే...

జగన్ పై బాబు, పవన్ కుట్ర

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలసి...

బాబు గారి ‘పందేరం’ కథ

గుజరాత్‌లోని చంద్‌ఖేడలో లూలూ గ్రూప్‌ రూ. 519.41 కోట్లు వెచ్చించి 66,168...

పవన్ కళ్యాణ్ ను అడ్డంగా బుక్ చేసిన బండారు

వైసీపీ నేత, మంత్రి ఆర్‌.కె. రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ...

ఇలా చేస్తే టీడీపీ గుండెలు తట్టుకోలేవు జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్...

చంద్రబాబు చేతుల్లో ప్రభుత్వ ఉద్యోగులు బలి!

దీపావళి పండగను ముందు పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులు పండగ వాతావరణంలో ఉండాలని...

గూగుల్ తో అన్ని ఉద్యోగాలు రావా?

విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంపై భారీ హంగామా సృష్టించిన...

Related Articles

Popular Categories