Top Stories

కేశినేని చిన్ని ఖేల్ ఖతం

తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులతో టిక్కెట్ పొందినా, గెలిచిన తర్వాత నుండి చిన్నికి సుఖం కనిపించడం లేదు. పార్టీలో ఆయన గౌరవం క్రమంగా తగ్గిపోతోంది.

ఇటీవల తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేసిన ఆరోపణలు చిన్నికి మరో దెబ్బగా మారాయి. ఆయన, చిన్ని రూ.5 కోట్లకు టిక్కెట్ కొన్నారు, అతని అనుచరులు గంజాయి, లిక్కర్, మైనింగ్ అక్రమాలను నడుపుతున్నారు అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, “పేకాట డెన్ నడిపే జూదరి” అని సంబోధించడం పార్టీలో సంచలనం రేపింది.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ అధిష్ఠానం ఇద్దరినీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. వివరాలు విన్న కమిటీ ఇద్దరినీ పార్టీ విధేయులుగా పేర్కొన్నా, అధికార వర్గాలు అంతర్గత అసంతృప్తిని గమనిస్తున్నాయి.

ఇంతలో, చిన్నిపై స్వయానా అన్న, మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఫిర్యాదు ఆయనకు మరింత ఇబ్బంది కలిగించింది. చిన్నికి చెందిన సంస్థలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డాయని నాని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలతో టీడీపీ లో చర్చలు ముదురుతున్నాయి. ఇక ఈ ద్వంద్వ దాడుల నడుమ చిన్ని రాజకీయం ఎంత వరకు నిలబడుతుందన్నది చూడాలి.

 

Trending today

బిగ్ బ్రేకింగ్ : జగన్ పాదయాత్ర.. ఎప్పుడంటే?

2019 ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన...

ఏబీఎన్ వెంకటకృష్ణ ఓపెన్ అయిపోయాడు..

రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం ఇప్పుడు మరింత ఆసక్తికర మలుపు...

మొన్న బాబు.. నేడు పవన్.. ఇదీ ఘోరం..

రాష్ట్రంలో కల్తీ మాఫియా మరోసారి విరుచుకుపడుతోంది. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు...

వైసీపీకి 40 శాతం ఓట్లు వెనుక వాళ్లే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాలంటీర్ల వ్యవస్థ ఒకప్పుడు ప్రజలతో ప్రభుత్వాన్ని కలిపిన బలమైన...

లోకేష్-తిలక్ వర్మ ఒక్కటేనట

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ.. మీడియా ఎలివేషన్లు కూడా హీట్ పెంచుతున్నాయి....

Topics

బిగ్ బ్రేకింగ్ : జగన్ పాదయాత్ర.. ఎప్పుడంటే?

2019 ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన...

ఏబీఎన్ వెంకటకృష్ణ ఓపెన్ అయిపోయాడు..

రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం ఇప్పుడు మరింత ఆసక్తికర మలుపు...

మొన్న బాబు.. నేడు పవన్.. ఇదీ ఘోరం..

రాష్ట్రంలో కల్తీ మాఫియా మరోసారి విరుచుకుపడుతోంది. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు...

వైసీపీకి 40 శాతం ఓట్లు వెనుక వాళ్లే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాలంటీర్ల వ్యవస్థ ఒకప్పుడు ప్రజలతో ప్రభుత్వాన్ని కలిపిన బలమైన...

లోకేష్-తిలక్ వర్మ ఒక్కటేనట

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ.. మీడియా ఎలివేషన్లు కూడా హీట్ పెంచుతున్నాయి....

ఫోన్ ట్యాప్.. 10 కోట్లు డిమాండ్.. TV5 మూర్తిపై కేసు నమోదు

ప్రముఖ జర్నలిస్టు టీవీ5 మూర్తిపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు....

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏపీ పార్టీలు..

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు...

విద్యార్థులే పనివాళ్లు.. కూటమి కథ

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో...

Related Articles

Popular Categories