Top Stories

వైసీపీ గూటికి విజయసాయిరెడ్డి?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత విజయసాయిరెడ్డి మళ్లీ జగన్ వైపు మొగ్గు చూపుతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. ఇటీవల రెండు సంఘటనలు ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి.

మొదటగా, విశాఖ బీచ్ ప్రాంతంలో ఆయన కుమార్తె కంపెనీ చేపట్టిన నిర్మాణాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జీవీఎంసీకి నష్టపరిహారం చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, లిక్కర్ స్కామ్ కేసులో సాక్షులుగా ఉన్న ఆయన అల్లుళ్లు రోహిత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి తమ వాంగ్మూలాలను వెనక్కి తీసుకోవాలని కోర్టులో పిటిషన్ వేయడం రాజకీయంగా సంచలనంగా మారింది.

ఒకప్పుడు వైసీపీకి ఢిల్లీ లాబీయిస్టుగా ఉన్న విజయసాయిరెడ్డి, పార్టీ నుంచి వైదొలిగి సైలెంట్‌గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ పరిణామాలు ఆయన మళ్లీ జగన్ దగ్గర అవుతున్నారనే సంకేతాలుగా మారాయి.

జగన్‌కి ఢిల్లీ స్థాయిలో మద్దతు అవసరమైన ఈ సమయంలో విజయసాయిరెడ్డి తిరిగి చేరితే పార్టీకి బలంగా మారవచ్చని రాజకీయ వర్గాల అంచనా. అయితే ఇది ఎంతవరకు నిజమో రాబోయే రోజులు చెబుతాయి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories