Top Stories

48 మంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహం!  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పార్టీ ఎమ్మెల్యేలపై సీరియస్ అయినట్టు సమాచారం. తాజాగా ఓ 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారికి హెచ్చరికలు జారీ చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికల తర్వాత కూడా పార్టీ నియంత్రణలో కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలిసిందే. ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ వంటి అంశాల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఎమ్మెల్యేలపై సీఎంవోకు పలు ఫిర్యాదులు చేరినట్టు తెలుస్తోంది.

దీంతో చంద్రబాబు నేరుగా స్పందించి, “మీరే మారతారా? లేక మార్చేయమంటారా?” అంటూ సూటిగా హెచ్చరించినట్టు సమాచారం. అంతేకాక, ప్రజలతో మమేకం కావడం, ప్రజాదర్బార్లు నిర్వహించడం వంటి అంశాల్లో కూడా ఎమ్మెల్యేల వైఫల్యంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

లోకేష్ కూడా ఇటీవలే ఎమ్మెల్యేల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఇప్పుడు చంద్రబాబు చర్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధినేత సీరియస్ వార్నింగ్ తర్వాత, తీరుతెన్నులు మార్చకపోతే ఈ ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రశ్నార్థకమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories