Top Stories

వైసీపీ సంచలన నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 2021లో తమ అధికార హవా నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీ లేకుండానే విజయాలు నమోదు చేసుకున్న వైసీపీ, ఇప్పుడు ప్రతిపక్షంలో టీడీపీ కూటమి దౌర్జన్యాలతో గెలుస్తుందని ..పులివెందులలో చేసినట్టే చేస్తుందని గ్రహించిన వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది.

2019 నుంచి 2021 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో వైసీపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, జిల్లా పరిషత్తులు అన్ని దాదాపు ఏకపక్షంగా వారి ఖాతాలోనే పడ్డాయి. కానీ అదే వైసీపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. తాజాగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకపోవడం పార్టీ ఆత్మవిశ్వాసంపై పెద్ద ప్రశ్నలు లేపింది.

వైసీపీ వర్గాల మాటలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపి–జనసేన కూటమి కూడా వ్యవస్థలను ప్రభావితం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలు తప్పనిసరిగా తమపై దాడులకు దిగి అక్రమంగా గెలుస్తారని బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన వైసీపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరణ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Trending today

జగన్ ను ఎన్ కౌంటర్ చేయాలి.. ఎర్రబుక్ రాజ్యాంగం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు లోనయ్యాయి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్...

దేశంలో ఏపీ పోలీస్ వ్యవస్థకు ఆఖరి స్థానం

ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2025...

ఏపీలో పవన్ కళ్యాణ్ ఫోటోల తొలగింపు

ఏపీలో తాజాగా ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను...

లోటస్ ఫండ్‌కు జగన్… కారణం అదే!

లోటస్ ఫండ్ మళ్లీ రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది. ఒకప్పుడు వైయస్సార్ కాంగ్రెస్...

టీవీ5 మూర్తి.. పరకామణి.. సంచలన ఆరోపణలు

    వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్ రెడ్డి ఇటీవల తన అరెస్ట్,...

Topics

జగన్ ను ఎన్ కౌంటర్ చేయాలి.. ఎర్రబుక్ రాజ్యాంగం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు లోనయ్యాయి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్...

దేశంలో ఏపీ పోలీస్ వ్యవస్థకు ఆఖరి స్థానం

ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2025...

ఏపీలో పవన్ కళ్యాణ్ ఫోటోల తొలగింపు

ఏపీలో తాజాగా ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను...

లోటస్ ఫండ్‌కు జగన్… కారణం అదే!

లోటస్ ఫండ్ మళ్లీ రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది. ఒకప్పుడు వైయస్సార్ కాంగ్రెస్...

టీవీ5 మూర్తి.. పరకామణి.. సంచలన ఆరోపణలు

    వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్ రెడ్డి ఇటీవల తన అరెస్ట్,...

జగన్ రఫ్ఫా.. రఫ్ఫా..యెల్లో మీడియా అర్థనాదాలు 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, తెలంగాణ గడ్డపై కూడా తనకు తిరుగులేని ఫాలోయింగ్...

తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ రీ ఎంట్రీ?! పెద్ద స్కెచ్

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ పర్యటన...

నన్ను ఏమైనా అనండి.. మా చైర్మన్ ను అనొద్దు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్‌గా టీవీ5 అధినేత బి.ఆర్. నాయుడు...

Related Articles

Popular Categories