Top Stories

వైసీపీ సంచలన నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 2021లో తమ అధికార హవా నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీ లేకుండానే విజయాలు నమోదు చేసుకున్న వైసీపీ, ఇప్పుడు ప్రతిపక్షంలో టీడీపీ కూటమి దౌర్జన్యాలతో గెలుస్తుందని ..పులివెందులలో చేసినట్టే చేస్తుందని గ్రహించిన వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది.

2019 నుంచి 2021 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో వైసీపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, జిల్లా పరిషత్తులు అన్ని దాదాపు ఏకపక్షంగా వారి ఖాతాలోనే పడ్డాయి. కానీ అదే వైసీపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. తాజాగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకపోవడం పార్టీ ఆత్మవిశ్వాసంపై పెద్ద ప్రశ్నలు లేపింది.

వైసీపీ వర్గాల మాటలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపి–జనసేన కూటమి కూడా వ్యవస్థలను ప్రభావితం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలు తప్పనిసరిగా తమపై దాడులకు దిగి అక్రమంగా గెలుస్తారని బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన వైసీపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరణ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories