Top Stories

లోటస్ ఫండ్‌కు జగన్… కారణం అదే!

లోటస్ ఫండ్ మళ్లీ రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది. ఒకప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కేంద్రంగా నిలిచిన ఈ భవనానికి చాలా సంవత్సరాల తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి రావడం విశేషంగా మారింది. 2012 నుంచి 2019 వరకు పార్టీ నాయకత్వం, కార్యాచరణలన్నీ ఈ భవనం ద్వారానే నడిచేవి. 2019 ఎన్నికల తరువాత తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్ ఏర్పడడంతో లోటస్ ఫండ్ ప్రాధాన్యం తగ్గిపోయింది.

షర్మిలతో విభేదాలు, కుటుంబ ఆస్తులపై ప్రచారాలు, అంతర్గత ఉద్రిక్తతలు ఇవన్నీ కలిసి లోటస్ ఫండ్‌పై పలు రకాల కథనాలను తీసుకొచ్చాయి. అయితే నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరైన తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్కడ గడపడంతో అన్ని ఊహాగానాలకు బ్రేక్ పడింది.

ఇటీవల ఎన్నికల్లో పరాజయం అనంతరం జగన్ ఎక్కువగా బెంగళూరులోనే ఉంటూ, తాడేపల్లికి వారంలో కొన్ని రోజులు మాత్రమే వస్తున్నారు. ఇక హైదరాబాదులో ఉన్న వైసీపీ నేతలు, కేసుల కారణంగా అక్కడే తలదాచుకుంటున్న కార్యకర్తలతో సమన్వయం కోసం లోటస్ ఫండ్‌ను మళ్లీ సజీవం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లాగే, ఇప్పుడు జగన్ కూడా హైదరాబాదులో ఉండే నాయకులు.. కార్యకర్తల కోసం నెలలో ఒకసారి లోటస్ ఫండ్‌ నుంచే కార్యకలాపాలు ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో లోటస్ ఫండ్‌కు మళ్లీ పాత రద్దీ, పాత రాజకీయ రంగు తిరిగి రావొచ్చని అందరూ భావిస్తున్నారు.

Trending today

జగన్ ను ఎన్ కౌంటర్ చేయాలి.. ఎర్రబుక్ రాజ్యాంగం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు లోనయ్యాయి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్...

దేశంలో ఏపీ పోలీస్ వ్యవస్థకు ఆఖరి స్థానం

ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2025...

ఏపీలో పవన్ కళ్యాణ్ ఫోటోల తొలగింపు

ఏపీలో తాజాగా ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను...

వైసీపీ సంచలన నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంపై...

టీవీ5 మూర్తి.. పరకామణి.. సంచలన ఆరోపణలు

    వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్ రెడ్డి ఇటీవల తన అరెస్ట్,...

Topics

జగన్ ను ఎన్ కౌంటర్ చేయాలి.. ఎర్రబుక్ రాజ్యాంగం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు లోనయ్యాయి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్...

దేశంలో ఏపీ పోలీస్ వ్యవస్థకు ఆఖరి స్థానం

ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2025...

ఏపీలో పవన్ కళ్యాణ్ ఫోటోల తొలగింపు

ఏపీలో తాజాగా ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను...

వైసీపీ సంచలన నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంపై...

టీవీ5 మూర్తి.. పరకామణి.. సంచలన ఆరోపణలు

    వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్ రెడ్డి ఇటీవల తన అరెస్ట్,...

జగన్ రఫ్ఫా.. రఫ్ఫా..యెల్లో మీడియా అర్థనాదాలు 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, తెలంగాణ గడ్డపై కూడా తనకు తిరుగులేని ఫాలోయింగ్...

తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ రీ ఎంట్రీ?! పెద్ద స్కెచ్

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ పర్యటన...

నన్ను ఏమైనా అనండి.. మా చైర్మన్ ను అనొద్దు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్‌గా టీవీ5 అధినేత బి.ఆర్. నాయుడు...

Related Articles

Popular Categories