Top Stories

నా ప్రాణం పోయినా బాధ్యత ఆమెదే

ఆంధ్రప్రదేశ్‌లో బల్క్ డ్రగ్ పార్క్‌కు భూముల కేటాయింపు వివాదం మరోసారి తీవ్రతరంగా మారింది. విశాఖపట్నం జిల్లా పందిరి ప్రాంతంలో భూములు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలతో ఓ మహిళ రోడ్డుపై బైఠాయించి ఆవేదన వ్యక్తం చేసింది.

ఆమె మాట్లాడుతూ “బల్క్ డ్రగ్ పార్క్‌కు నా భూములు ఇవ్వమన్నందుకు కక్షపూరితంగా నా ల్యాబ్‌ను అధికారులు సీజ్ చేశారు. దీనికి హోం మంత్రి అనిత గారే కారణం. నేను ప్రశ్నించానన్న ఒక్క కారణంతో రోడ్డుపైకి లాగేశారు. నా ప్రాణానికి, నా కుటుంబానికి హోం మంత్రిదే బాధ్యత,” అని ఆరోపించింది.

మహిళ తన భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ “ఒక మహిళ అయి ఉండి ఇలా దుర్మార్గంగా వ్యవహరించడం ఎలా? నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు నా భూమి ఇయ్యను,” అని స్పష్టం చేశారు.

ఈ ఘటనపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మహిళ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నిరసనీయమని అంటున్నారు. భూముల కేటాయింపు, ల్యాబ్ సీజ్ చర్యలపై జిల్లా అధికారుల నుంచి ఇంకా అధికారిక స్పష్టీకరణ రాలేదు.

ఇక ఈ ఆరోపణలపై హోం మంత్రి కార్యాలయం స్పందిస్తారా, లేక పరిస్థితి మరింత ఉద్రిక్తత దిశలో సాగుతుందా అన్నది చూడాలి.

https://x.com/JaganannaCNCTS/status/1994341777495445721?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories