Top Stories

ఏపీలో వైసీపీ సునామి.. నేషనల్ మీడియా రెడీ!

ఆంధ్రప్రదేశ్‌లో 2029 ఎన్నికల దిశగా వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహన్ రెడ్డి కొత్త రాజకీయ వ్యూహాలను అమలు చేస్తూ మళ్లీ హాట్‌టాపిక్‌గా మారారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువగా బెంగళూరులోనే గడుపుతున్న జగన్.. తాడేపల్లిలో వారంలో కొన్ని రోజులు మాత్రమే ఉండటం పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశమైందని సమాచారం. అయితే ఇటీవలి రోజులుగా ఆయన తాడేపల్లికి వచ్చిన ప్రతీసారి సమావేశాలు, మీడియా మీట్లకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిస్తున్నారు.

ఇతర రాష్ట్రాలతో పోల్చితే జాతీయ మీడియాలో జగన్‌కు ఉన్న ప్రత్యేక సంబంధం ఇప్పటికీ చర్చనీయాంశమే. గత ఎన్నికల ముందు వైసీపీకి అనుకూల ఫలితాలు చూపించిన నేషనల్ మీడియా ఛానళ్ల ప్రతినిధులు మళ్లీ బెంగళూరు ప్యాలెస్‌కు వరుసగా వెళ్లిపోతున్నారన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి.

ఇదే ప్రచారానికి బలం చేకూరుస్తూ— త్వరలో వైసీపీకి అనుకూలంగా సర్వేలు బయటకు రావొచ్చని, 2029 ఎన్నికల వేదిక సిద్ధం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో రెండు సంవత్సరాల కూటమి పాలనపై ప్రతికూలత ఉంది. దీన్నే నేషనల్ మీడియా హైలెట్ చేసింది. దీంతో పాటు వైసీపీ పనితీరు మెరుగైందంటూ సర్వేలు వచ్చాయి. దీంతో నేషనల్ మీడియాను ఏపీలోకి దించి సర్వేలు ప్రచురించి ప్రజల్లో కూటమి ప్రభుత్వ ఫెయిల్యూర్ ను చూపించాలని జగన్ ప్లాన్ చేసినట్టు సమాచారం.

మొత్తం మీద 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే.. జగన్‌ బెంగళూరు ప్రచారం, నేషనల్ మీడియా కదలికలు, కొత్త వ్యూహాలు ఏపీ రాజకీయాల్లో మళ్లీ ఉత్కంఠను రేపుతున్నాయి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories