Top Stories

ఏపీలో వైసీపీ సునామి.. నేషనల్ మీడియా రెడీ!

ఆంధ్రప్రదేశ్‌లో 2029 ఎన్నికల దిశగా వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహన్ రెడ్డి కొత్త రాజకీయ వ్యూహాలను అమలు చేస్తూ మళ్లీ హాట్‌టాపిక్‌గా మారారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువగా బెంగళూరులోనే గడుపుతున్న జగన్.. తాడేపల్లిలో వారంలో కొన్ని రోజులు మాత్రమే ఉండటం పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశమైందని సమాచారం. అయితే ఇటీవలి రోజులుగా ఆయన తాడేపల్లికి వచ్చిన ప్రతీసారి సమావేశాలు, మీడియా మీట్లకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిస్తున్నారు.

ఇతర రాష్ట్రాలతో పోల్చితే జాతీయ మీడియాలో జగన్‌కు ఉన్న ప్రత్యేక సంబంధం ఇప్పటికీ చర్చనీయాంశమే. గత ఎన్నికల ముందు వైసీపీకి అనుకూల ఫలితాలు చూపించిన నేషనల్ మీడియా ఛానళ్ల ప్రతినిధులు మళ్లీ బెంగళూరు ప్యాలెస్‌కు వరుసగా వెళ్లిపోతున్నారన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి.

ఇదే ప్రచారానికి బలం చేకూరుస్తూ— త్వరలో వైసీపీకి అనుకూలంగా సర్వేలు బయటకు రావొచ్చని, 2029 ఎన్నికల వేదిక సిద్ధం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో రెండు సంవత్సరాల కూటమి పాలనపై ప్రతికూలత ఉంది. దీన్నే నేషనల్ మీడియా హైలెట్ చేసింది. దీంతో పాటు వైసీపీ పనితీరు మెరుగైందంటూ సర్వేలు వచ్చాయి. దీంతో నేషనల్ మీడియాను ఏపీలోకి దించి సర్వేలు ప్రచురించి ప్రజల్లో కూటమి ప్రభుత్వ ఫెయిల్యూర్ ను చూపించాలని జగన్ ప్లాన్ చేసినట్టు సమాచారం.

మొత్తం మీద 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే.. జగన్‌ బెంగళూరు ప్రచారం, నేషనల్ మీడియా కదలికలు, కొత్త వ్యూహాలు ఏపీ రాజకీయాల్లో మళ్లీ ఉత్కంఠను రేపుతున్నాయి.

Trending today

వివాహితను శారీరకంగా వాడుకొని వదిలేసిన జనసేన నేత.. ఫొటోలు లీక్

నర్సీపట్నం జనసేన ఇంచార్జిగా వ్యవహరిస్తున్న సూర్యచంద్రపై ఒక వివాహిత మహిళ సంచలన...

ABN రాధాకృష్ణ, NTV చౌదరీలు ఆంబోతులు.. పోల్చిన రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మీడియా–రాజకీయాల మధ్య వివాదం హాట్ టాపిక్‌గా మారింది....

మగాళ్లు ఆ పని చేస్తారు… రెచ్చిపోయిన రేణు దేశాయ్

జంతు ప్రేమికురాలిగా, సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించే వ్యక్తిగా పేరొందిన రేణు...

tdp mla controversy : టీడీపీ ఎమ్మెల్యే బర్త్ డే.. అమ్మాయిలతో ఇలా ఎంజాయ్

tdp mla controversy : చిత్తూరు జిల్లాకు చెందిన గురజాల జగన్‌మోహన్‌నాయుడు...

నారా బ్రాహ్మణిపై సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు

ఇటీవల ఒక చర్చా కార్యక్రమంలో టీవీ5 యాంకర్ సాంబశివరావు మాట్లాడుతూ నందమూరి...

Topics

వివాహితను శారీరకంగా వాడుకొని వదిలేసిన జనసేన నేత.. ఫొటోలు లీక్

నర్సీపట్నం జనసేన ఇంచార్జిగా వ్యవహరిస్తున్న సూర్యచంద్రపై ఒక వివాహిత మహిళ సంచలన...

ABN రాధాకృష్ణ, NTV చౌదరీలు ఆంబోతులు.. పోల్చిన రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మీడియా–రాజకీయాల మధ్య వివాదం హాట్ టాపిక్‌గా మారింది....

మగాళ్లు ఆ పని చేస్తారు… రెచ్చిపోయిన రేణు దేశాయ్

జంతు ప్రేమికురాలిగా, సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించే వ్యక్తిగా పేరొందిన రేణు...

tdp mla controversy : టీడీపీ ఎమ్మెల్యే బర్త్ డే.. అమ్మాయిలతో ఇలా ఎంజాయ్

tdp mla controversy : చిత్తూరు జిల్లాకు చెందిన గురజాల జగన్‌మోహన్‌నాయుడు...

నారా బ్రాహ్మణిపై సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు

ఇటీవల ఒక చర్చా కార్యక్రమంలో టీవీ5 యాంకర్ సాంబశివరావు మాట్లాడుతూ నందమూరి...

చంద్రబాబు బతకాలి..

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

ఎన్టీవీ, రేవంత్ సర్కార్ పై ఏబీఎన్ ఆర్కే బాంబ్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. రాష్ట్ర ప్రభుత్వం, మీడియా మధ్య...

కూటమి రచ్చ.. కొట్టుకోవడం తక్కువ

తిరుపతిలో కూటమి పార్టీల మధ్య విభేదాలు బహిరంగ ఘర్షణలకు దారి తీశాయి....

Related Articles

Popular Categories