Top Stories

10వ తేదీ వచ్చినా జీతాల్లేవు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పది రోజులు దాటినా ఇంకా వారికి జీతాలు చెల్లించలేని దుస్థితి కూటమి పాలనలో నెలకొందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గారు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా 10వ తారీఖు వచ్చినా కూడా జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. “ఉద్యోగులు తమ నెలవారీ ఖర్చులకు, ఈఎంఐలకు, ఇంటి అవసరాలకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలు చెప్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. “జీఎస్డీపీలో (GSDP) దూసుకుపోతున్నాం అంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలతో, సొల్లు మాటలతో రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. వాస్తవానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేని పరిస్థితిలో, ఈ ‘దూకుడు’ కబుర్లు దేనికి సంకేతం?” అని ఆయన ప్రశ్నించారు.

కూటమి పాలనలో రాష్ట్రం ఆర్థికంగా, పాలనాపరంగా పూర్తిగా వెనక్కి వెళ్లిపోయిందని వెంకటరెడ్డి పేర్కొన్నారు. “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రం కేవలం అప్పులు, అవినీతి, అరాచకాలలో మాత్రమే దూసుకుపోతుంది. అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు, కానీ అప్పులు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం గాలిలో దీపంలా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు జీతాలు చెల్లించి, వారి సమస్యలను పరిష్కరించాలని” వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

Trending today

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

Topics

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

పో పోవయ్యా ‘బాబు’

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దువ్వాడ మరో సంచలనం

వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం...

Related Articles

Popular Categories