Top Stories

మోడీ, బాబు, పవన్ ను తిట్టండి.. నా జోలికి రావద్దు

టీవీ5 సీనియర్ యాంకర్ సాంబశివరావు లైవ్ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దని ఆయన చేసిన విన్నపం చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. గత కొంతకాలంగా తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, సుమారు 20 నుండి 30 మంది ఫోన్ చేసి ఇబ్బంది పెట్టారని సాంబశివరావు లైవ్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రాజకీయంగా మీకు ఏవైనా విమర్శలు ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లేదా ప్రధాని మోడీని తిట్టుకోండి.. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించుకోండి, మాకేం సంబంధం? కానీ నా జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు” అంటూ ఘాటుగా హెచ్చరించారు.

దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “నాయకులను తిట్టమని ఆప్షన్ ఇవ్వడం ఏంటి సాంబన్నా?” అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఒక జర్నలిస్టుగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కొందరు విమర్శిస్తుండగా, వ్యక్తిగత దూషణలు ఎవరికైనా ఇబ్బందికరమేనని ఆయన మద్దతుదారులు అంటున్నారు.

https://x.com/Samotimes2026/status/2002029877474783289?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories