Top Stories

జగన్ ఫ్యామిలీతో షర్మిల కుమారుడు..

పులివెందులలో క్రిస్మస్ వేడుకలు వైయస్ కుటుంబంలో మరోసారి ఆసక్తికర చర్చకు దారితీశాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో కలిసి పులివెందుల పర్యటనలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అయితే ఆ ఫోటోలో జగన్ సోదరి వైయస్ షర్మిల కనిపించకపోయినా, ఆమె కుమారుడు మాత్రం భారతి రెడ్డి పక్కన కూర్చుని ఫోజులివ్వడం విశేషంగా మారింది. దీంతో జగన్–షర్మిల మధ్య విభేదాలు సద్దుమణిగే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి.

గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసు తదితర పరిణామాలతో కుటుంబంలో చీలిక స్పష్టంగా కనిపించినా, ఇటీవల జగన్ జన్మదినం సందర్భంగా షర్మిల శుభాకాంక్షలు చెప్పడం, ఇప్పుడు ఆమె కుమారుడు కుటుంబ వేడుకల్లో కనిపించడం కొత్త సంకేతంగా భావిస్తున్నారు. రానున్న రోజుల్లో వైయస్ కుటుంబంలో సమీకరణాలు మారతాయా? అన్నది వేచి చూడాల్సిందే.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories