Top Stories

పెద్దదిక్కును కోల్పోయిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కీలక మలుపులో ఉంది. నెల్లూరు జిల్లాలో వైసీపీని బలహీనపరచడమే లక్ష్యంగా బలమైన రాజకీయ కుటుంబాలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు టీడీపీ చేస్తోంది.

వైసీపీ ఆవిర్భావ దశలో జగన్ వెంట నిలిచిన కీలక నేతల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒకరు. ఎంపీ పదవిని వదులుకుని జగన్‌తో కలిసి నడిచిన ఆయన ఇప్పుడు కీలక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లాలో పార్టీకి స్తంభంలా నిలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి నేతల దూరం వైసీపీని బాగా దెబ్బతీసింది. కనీసం వారితో చర్చించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఇక మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి పార్టీని జిల్లాలో నిలబెట్టలేకపోయారన్న విమర్శలూ ఉన్నాయి.

ఇప్పుడు నెల్లూరులో వైసీపీకి పెద్దదిక్కుగా మిగిలింది మేకపాటి రాజమోహన్ రెడ్డే. ఆయన కూడా దూరమైతే నష్టమే.. ఈ సంక్షోభానికి పరిష్కారం చూపించాల్సింది జగన్మోహన్ రెడ్డే.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories