Top Stories

హిందూ ధర్మం.. ముస్లిం వ్యతిరేకం.. పవన్ నోట సంచలనం

తెలంగాణలోని కొండగుట్ట ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ అనేది ముస్లింలకు గానీ, క్రిస్టియన్లకు గానీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అన్ని మతాల సారం ఒక్కటేనని, అన్ని మతాలు గౌరవించబడాలనే అభిప్రాయాన్ని వెల్లడించారు.

టీటీడీ నిధులతో కొండగుట్ట ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమవడం ఆనందకరమని పేర్కొన్న పవన్, తెలంగాణ సమాజం తన రాజకీయ ప్రయాణానికి ధైర్యం ఇచ్చిందని అన్నారు. తనపై వేస్తున్న ‘హిందుత్వ ముద్ర’ ఆరోపణలను ఈ వ్యాఖ్యలతో ఆయన ఖండించినట్టయింది.

మరోవైపు తనపై హిందుత్వముద్ర పై పరోక్షంగా స్పందించారు పవన్. హిందూ వాదాన్ని బలపరచడం అంటే ముస్లింలకు వ్యతిరేకం కాదని.. క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదని.. ఇతర మతాలకు వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. అన్ని మతాల సారం ఒకటేనని.. అన్ని మతాలు గౌరవించబడాలని.. రక్షించబడాలి అనేది తన అభిమతంగా చెప్పుకొచ్చారు పవన్. అయితే ఇటీవల బీజేపీ లైన్లో పవన్ మాట్లాడుతున్నారు అంటూ కొన్ని రకాల కామెంట్స్ వినిపించాయి. దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ ద్వారా హిందుత్వ వాదాన్ని బిజెపి బలంగా తీసుకెళ్తుందన్న అనుమానాలు ఉన్నాయి. దీనిపైనే పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినట్లు అయింది. పవన్ కళ్యాణ్ కొండగుట్ట ఆలయం సెంటిమెంట్ గా ఉండేది

Trending today

ఏబీఎన్ లైవ్ లో ‘మందేస్తూ’ తిట్టాడు.. వైరల్ వీడియో

ప్రజాప్రతినిధులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ప్రజలు ఏ...

చంద్రబాబును నిలదీసిన వెంకయ్య.. షాకింగ్ వీడియో

ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రస్తుతం...

నేనే… నేనే… అన్నీ నేనే! సాయిరెడ్డి ట్వీట్ వైరల్

వైసీపీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్‌ రాజకీయ...

2029లో దువ్వాడ శపథం నెరవేరుతుందా?!

వైసీపీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొన్న నేత దువ్వాడ శ్రీనివాస్ మరోసారి రాజకీయంగా...

కలిసిన మనసులు.. వారిద్దరినీ కలిపిన రాజశేఖర్ రెడ్డి స్నేహితులు?!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాట మరోసారి నిజమవుతోందా?...

Topics

ఏబీఎన్ లైవ్ లో ‘మందేస్తూ’ తిట్టాడు.. వైరల్ వీడియో

ప్రజాప్రతినిధులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ప్రజలు ఏ...

చంద్రబాబును నిలదీసిన వెంకయ్య.. షాకింగ్ వీడియో

ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రస్తుతం...

నేనే… నేనే… అన్నీ నేనే! సాయిరెడ్డి ట్వీట్ వైరల్

వైసీపీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్‌ రాజకీయ...

2029లో దువ్వాడ శపథం నెరవేరుతుందా?!

వైసీపీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొన్న నేత దువ్వాడ శ్రీనివాస్ మరోసారి రాజకీయంగా...

కలిసిన మనసులు.. వారిద్దరినీ కలిపిన రాజశేఖర్ రెడ్డి స్నేహితులు?!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాట మరోసారి నిజమవుతోందా?...

వైఎస్ జగన్ సీరియస్

ఎంపీపీ ఉప ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు...

భోగాపురాన్ని హైజాక్ చేసిన ఎల్లో మీడియా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రెడిట్ హైజాకింగ్ కొత్త విషయం కాదు. కానీ ఈసారి...

చంద్రబాబు ఏపీ ద్రోహి.. నిజం బయటపెట్టిన రేవంత్

తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు...

Related Articles

Popular Categories