Top Stories

కలిసిన మనసులు.. వారిద్దరినీ కలిపిన రాజశేఖర్ రెడ్డి స్నేహితులు?!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాట మరోసారి నిజమవుతోందా? తాజాగా వైఎస్ షర్మిల – ఆమె సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య రాజీ కుదిరిందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో షర్మిల జగన్‌పై విమర్శలు తగ్గించడం, కూటమిపై దాడి పెంచడం, కాంగ్రెస్‌లో యాక్టివిటీ తగ్గించడమే ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది.

తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత కుటుంబంలో చీలికలు వచ్చాయి. ఆస్తుల వివాదం, రాజకీయ భేదాభిప్రాయాలతో సోదర–సోదరి దూరమయ్యారు. తెలంగాణలో షర్మిల రాజకీయ ప్రయోగం వర్కౌట్ కాకపోవడం, 2024 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ప్రభావం చూపించలేకపోవడం తర్వాత పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉన్న వైఎస్‌ఆర్‌ పాత సన్నిహితులు రంగంలోకి దిగి, జగన్–షర్మిల మధ్య మధ్యవర్తిత్వం నడిపినట్లు సమాచారం. బెంగళూరులో ఉన్న జగన్‌తో, హైదరాబాద్‌లో ఉన్న షర్మిలతో వేర్వేరుగా చర్చలు జరిపి, చాలా అంశాలకు పరిష్కార మార్గం చూపారట. దాంతో ఇద్దరూ రాజకీయంగా కలిసే దిశగా అంగీకరించారని టాక్.

ఇది నిజమైతే ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు బాట పడినట్టే. కుటుంబ ఐక్యత రాజకీయంగా ఎంతవరకు ఫలిస్తుంది? అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.

Trending today

కుప్పం ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్...

జగన్ పవర్ అట్లుంటదీ మరీ

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విషయంలో కూటమి...

శివాజీపై మళ్లీ పడ్డ అనసూయ.. ఈసారి ఊహించని ట్విస్ట్

టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది అనసూయ భరద్వాజ్–శివాజీ వ్యవహారం. గతంలో...

ప్రత్యర్థులు కాచుకోండి.. కేతిరెడ్డి మొదలెట్టాడు

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా...

రాజా సాబ్’ చూసి డిస్ట్రిబ్యూటర్ కామెంట్స్

రాజా సాబ్ ప్రీమియర్‌కు ముందే హైప్ పీక్స్‌కి చేరింది. ప్రభాస్ నటనపై...

Topics

కుప్పం ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్...

జగన్ పవర్ అట్లుంటదీ మరీ

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విషయంలో కూటమి...

శివాజీపై మళ్లీ పడ్డ అనసూయ.. ఈసారి ఊహించని ట్విస్ట్

టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది అనసూయ భరద్వాజ్–శివాజీ వ్యవహారం. గతంలో...

ప్రత్యర్థులు కాచుకోండి.. కేతిరెడ్డి మొదలెట్టాడు

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా...

రాజా సాబ్’ చూసి డిస్ట్రిబ్యూటర్ కామెంట్స్

రాజా సాబ్ ప్రీమియర్‌కు ముందే హైప్ పీక్స్‌కి చేరింది. ప్రభాస్ నటనపై...

జగన్ ట్రాప్ లో పడ్డ టీడీపీ, బీజేపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ హీట్ పెరిగింది....

కోర్టుకు లోకేష్..

రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, సమాచారంతో...

ఏబీఎన్ లైవ్ లో ‘మందేస్తూ’ తిట్టాడు.. వైరల్ వీడియో

ప్రజాప్రతినిధులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ప్రజలు ఏ...

Related Articles

Popular Categories