Top Stories

సేవ్ ఏపీ ఫ్రం టీడీపీ

‘‘మినిమం 12 కేసులుంటేనే టీడీపీ వాడిగా గుర్తిస్తా..’’ అని రెడ్ బుక్ లోకేష్ చెప్పాక కూడా కార్యకర్తలు ఊరుకుంటారా? ఇప్పుడు ఏపీలో పెను విధ్వంసానికి పాల్పడుతున్నారు. పల్నాడులో ఓ వైసీపీ కార్యకర్తను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే నరికి చంపాడు.

టీడీపీ కూటమి పాలనలో నెలరోజుల్లోనే రెడ్ బుక్ అమలు చేస్తున్నారు. ఈ నెల రోజుల రక్త చరిత్ర నమోదైంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక.. దాడులు దౌర్జన్యాలు – 1,050 జరిగాయి. హత్యాయత్నాలు – 300 చోటు చేసుకున్నాయి.
హత్యలు- 31 జరిగాయి.. వేధింపులు తాళలేక ఆత్మహత్యలు- 35 జరిగాయి.. ఇక ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం- 560 కేసులు..
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం- 490 నమోదయ్యాయి.

టీడీపీ గుండాల దాడిని తట్టుకోలేక గ్రామాలు విడిచి వెళ్లిన కుటుంబాలు -2,705 గా గణాకాంలు పేర్కొన్నారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే తెలంగాణకు వెళ్లిన కుటుంబాలు -1,500గా ఉన్నాయి.

ఇక ఇక మహిళలు చిన్నారుల రేప్ లు హత్యలు చెప్పక్కర్లేదు .. 3 రేపులు,6 హత్యలుగా సాగుతోంది. ఇంతటి దారుణంగా పాలిస్తూ చంద్రబాబు, లోకేష్ ఏపీని నేరాంధ్రప్రదేశ్ గా మార్చేశారు.

Trending today

టీడీపీ టికెట్ కోసం రూ.5 కోట్లు..

రాజకీయ వర్గాల్లో సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరువూరు ప్రాంతానికి సంబంధించిన 2024...

అసెంబ్లీలో తాగి వాగిన బాలకృష్ణ.. జగన్ ఏసేశాడు

అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి....

జగన్ మౌనం.. ABN వెంకటకృష్ణ ఫస్ట్రేషన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

బాబు కూల్చిన ‘అమరావతి’ కథ

అమరావతిలో అభివృద్ధి పేరిట మరో సారి వివాదం చెలరేగింది. ప్రముఖ రియల్...

చంద్రబాబు, లోకేశ్‌ ల ఆర్గనైజ్డ్‌గా క్రైమ్‌

విజయవాడలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ నకిలీ...

Topics

టీడీపీ టికెట్ కోసం రూ.5 కోట్లు..

రాజకీయ వర్గాల్లో సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరువూరు ప్రాంతానికి సంబంధించిన 2024...

అసెంబ్లీలో తాగి వాగిన బాలకృష్ణ.. జగన్ ఏసేశాడు

అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి....

జగన్ మౌనం.. ABN వెంకటకృష్ణ ఫస్ట్రేషన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

బాబు కూల్చిన ‘అమరావతి’ కథ

అమరావతిలో అభివృద్ధి పేరిట మరో సారి వివాదం చెలరేగింది. ప్రముఖ రియల్...

చంద్రబాబు, లోకేశ్‌ ల ఆర్గనైజ్డ్‌గా క్రైమ్‌

విజయవాడలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ నకిలీ...

ఎర్రబుక్ రాజ్యాంగంలో ఇంతే

కాకినాడ జిల్లా తునిలో జరిగిన మైనర్ బాలిక అత్యాచార ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా...

కష్టం జగన్ ది.. ప్రచారం బాబు ది

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి క్రెడిట్ యుద్ధం చెలరేగింది. విశాఖపట్నం సమీపంలోని భోగాపురం...

హైదరాబాద్ పబ్‌ల్లో ఏపీ మంత్రులు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు వినిపించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

Related Articles

Popular Categories