Top Stories

సేవ్ ఏపీ ఫ్రం టీడీపీ

‘‘మినిమం 12 కేసులుంటేనే టీడీపీ వాడిగా గుర్తిస్తా..’’ అని రెడ్ బుక్ లోకేష్ చెప్పాక కూడా కార్యకర్తలు ఊరుకుంటారా? ఇప్పుడు ఏపీలో పెను విధ్వంసానికి పాల్పడుతున్నారు. పల్నాడులో ఓ వైసీపీ కార్యకర్తను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే నరికి చంపాడు.

టీడీపీ కూటమి పాలనలో నెలరోజుల్లోనే రెడ్ బుక్ అమలు చేస్తున్నారు. ఈ నెల రోజుల రక్త చరిత్ర నమోదైంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక.. దాడులు దౌర్జన్యాలు – 1,050 జరిగాయి. హత్యాయత్నాలు – 300 చోటు చేసుకున్నాయి.
హత్యలు- 31 జరిగాయి.. వేధింపులు తాళలేక ఆత్మహత్యలు- 35 జరిగాయి.. ఇక ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం- 560 కేసులు..
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం- 490 నమోదయ్యాయి.

టీడీపీ గుండాల దాడిని తట్టుకోలేక గ్రామాలు విడిచి వెళ్లిన కుటుంబాలు -2,705 గా గణాకాంలు పేర్కొన్నారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే తెలంగాణకు వెళ్లిన కుటుంబాలు -1,500గా ఉన్నాయి.

ఇక ఇక మహిళలు చిన్నారుల రేప్ లు హత్యలు చెప్పక్కర్లేదు .. 3 రేపులు,6 హత్యలుగా సాగుతోంది. ఇంతటి దారుణంగా పాలిస్తూ చంద్రబాబు, లోకేష్ ఏపీని నేరాంధ్రప్రదేశ్ గా మార్చేశారు.

Trending today

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

Topics

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

‘అగ్ని పరీక్ష’ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!

  టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలతో...

పబ్లిక్ గా దువ్వాడ-దివ్వెల రోమాన్స్.. మీ సరసం సల్లగుండ!

  రాజకీయాల్లో ఒకప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్న బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్...

రాజన్న మళ్లీ పుట్టవా?

2009 సెప్టెంబర్ 2న ఆకాశం చీకటిగా మారిన రోజు... తెలుగు రాష్ట్రాల...

Related Articles

Popular Categories