Top Stories

బాబు.. ఈవీఎం.. ఏబీఎన్ చెప్పిన నిజం!

ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడికెళ్లినా జనం హోరెత్తుతున్నారు. చంద్రబాబు వెళితే అసలు సీఎం వచ్చాడు అని కూడా తొంగి చూడడం లేదు. జనాదరణ విషయంలో జగన్ ను మించిన వారు లేరు. అయితే ఓట్ల ఫలితాలు మాత్రం తారుమారుగా వచ్చాయి. ఏపీలో జగన్ ఓడిపోయారు. చంద్రబాబు కూటమి గెలిచారు. అయితే ఇప్పటికీ బాబు గెలుపుపై అనేక అనుమానాలు ఉన్నాయి.

ఏపీలో కూటమి గెలుపుపై ఇప్పటికీ జనంలో, వైసీపీలో అనుమానాలున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారని అందరూ అనుమానిస్తున్నారు. కేంద్రంతో అందుకే పొత్తు పెట్టుకున్నారని.. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వైసీపీ నేతలు పేర్కొన్నారు.

సింగపూర్‌లో కూర్చొని టెక్నికల్‌గా ఈవీఎంలను ట్యాపరింగ్‌ చేశారా? మరొక చోట చేశారా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుందని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. బార్‌కోడ్‌ల ద్వారా ట్యాంపరింగ్‌ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

వ్యవస్థలను మేనేజ్‌ చేసి చంద్రబాబు ఇదంతా నడిపించారని వైసీపీ నేతలు ఎప్పటినుంచో చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కామ్‌ జరిగిందని.. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి రెడీ అవుతున్నారు.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories