Top Stories

బాబు.. ఈవీఎం.. ఏబీఎన్ చెప్పిన నిజం!

ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడికెళ్లినా జనం హోరెత్తుతున్నారు. చంద్రబాబు వెళితే అసలు సీఎం వచ్చాడు అని కూడా తొంగి చూడడం లేదు. జనాదరణ విషయంలో జగన్ ను మించిన వారు లేరు. అయితే ఓట్ల ఫలితాలు మాత్రం తారుమారుగా వచ్చాయి. ఏపీలో జగన్ ఓడిపోయారు. చంద్రబాబు కూటమి గెలిచారు. అయితే ఇప్పటికీ బాబు గెలుపుపై అనేక అనుమానాలు ఉన్నాయి.

ఏపీలో కూటమి గెలుపుపై ఇప్పటికీ జనంలో, వైసీపీలో అనుమానాలున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారని అందరూ అనుమానిస్తున్నారు. కేంద్రంతో అందుకే పొత్తు పెట్టుకున్నారని.. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వైసీపీ నేతలు పేర్కొన్నారు.

సింగపూర్‌లో కూర్చొని టెక్నికల్‌గా ఈవీఎంలను ట్యాపరింగ్‌ చేశారా? మరొక చోట చేశారా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుందని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. బార్‌కోడ్‌ల ద్వారా ట్యాంపరింగ్‌ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

వ్యవస్థలను మేనేజ్‌ చేసి చంద్రబాబు ఇదంతా నడిపించారని వైసీపీ నేతలు ఎప్పటినుంచో చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కామ్‌ జరిగిందని.. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి రెడీ అవుతున్నారు.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories