Top Stories

డిప్యూటీ సీఎం పవన్ ఉన్నాడా? పోయాడా?

ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్.. ఏపీలో ఏ చిన్న గొడవ జరిగినా.. దాడులు జరిగినా వారాహి మీద ఎక్కి భరతనాట్యం ఆడేవాడు. ఏపీ అల్లకల్లోలం అయిపోతోంది.. ఆగమైపోతోంది అంటూ బట్టలు చింపుకునేవాడు. జగన్ పై నీలాపనిందలు వేసేవాడు.. కానీ ఇప్పుడు ఏపీలో దారుణాలు జరుగుతున్నాయి. ఒక వైసీపీ నేతను నడిరోడ్డుపై కత్తితో నరికి టీడీపీ నేత చంపేశాడు. 8 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి చంపారు.

నంద్యాల జిల్లాలో ఓ మైనర్ పై ముగ్గురు బాలురు అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ బాలిక మృతదేహాన్ని సమీపంలో ఉన్న ఓ నదిలో పడేశారు. ఇదే ఏపీలోని ఓ జిల్లాలో ఓ నెలల వయసు ఉన్న చిన్నారి పై ఓ 60 ఏళ్ల వృద్ధుడు పాడుపనికి పాల్పడ్డాడు.ఇక పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి గ్రామానికి చెందిన సీతారామయ్య అనే రైతు తన గేదెను దొడ్లో కట్టేశాడు. సమీప గ్రామానికి చెందిన కొంతమంది విపరీతంగా మద్యం తాగి.. ఆ మత్తులో గేదె పై అత్యాచారానికి పాల్పడ్డారు.. . తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో మరో దారుణం చోటుచేసుకుంది.. గంజాయి మత్తులో ఓ యువకుడు.. బిస్కెట్లు ఇస్తానని చెప్పి కో ఎనిమిదేళ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు. ఆపై ఆపాలికను హతమార్చాడు.

ఇలా ఏపీ మొత్తం అత్యాచారాలతో , హత్యలతో కునారిల్లుతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం తన భార్యతో కలిసి సింగపూర్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. భార్యకు వచ్చిన సర్టిఫికెట్ ను షేర్ చేసి మురిసిపోతున్నాడు..

ఇదే వైసీపీ పాలనలో ఏపీలో దారుణాలు అంటూ ఊగిపోయిన పవన్ ఎక్కడ? ఇప్పుడు ఏమై పోయాడని నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. నీ పాలనలో ఇంత జరుగుతున్నా నీ నోరు ఎందుకు లేవడం లేదని ప్రశ్నిస్తున్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories