Top Stories

Janasena : వైసీపీని ఓడించేందుకు జనసేన కుట్ర వెలుగులోకి..

Janasena : అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని టీడీపీ, జనసేన నిరూపించాయి. ‘నీకు 15 వేలు.. నీకు 18 వేలు’ అంటూ ఎన్నికల ముందర మహిళలను బుట్టలో వేసుకొని ఓట్లు వేయించుకొని ఇప్పుడు చేతులు ఎత్తేశాడు మన చంద్రబాబు. అలివికాని హామీలన్నీ ఇచ్చేసి ఇప్పుడు అమలు చేయకుండా టీడీపీ, జనసేన ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది.

అయితే ‘తల్లికి వందనం’కు 15 వేలు ఇవ్వలేక వచ్చే ఏడాదికి వాయిదా వేసిన కూటమి సర్కార్ క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకట్టుకోవడానికి చాలా దారుణంగా మోసం చేసిందని.. ఎన్నో అమలు చేయని హామీలను ప్రజల వద్ద చెప్పి మోసం చేసిన వైనం వెలుగుచూసింది.

తాజాగా జనసేన నాయకులు గ్రామస్థులకు గేదెలు, ఆవుల కొట్టాలను ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయించి పాలు పితుక్కొని సంపాదించుకోవచ్చని.. నిర్వహణ మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుందని.. ఊరు చివర చెరువు వద్ద పశువుల కొట్టాలు ఏర్పాటు చేసి.. పని వారిని గడ్డి వేయడానికి పెడుతామని.. ప్రజలు వెళ్లి వారి గేదెల వద్ద పాలు పితుక్కొని సంపాదించుకోవచ్చని ఆశ చూపారు.

ఆ పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. జనసేన సైతం ప్రజలను మోసం చేసే ఇలా ఓట్లు వేయించుకొందని అర్థమవుతోంది. వైసీపీని ఓడించేందుకు క్షేత్ర స్థాయిలో జనసేన కుట్ర బయటపడింది. ఆ వీడియోను మీరు చూడొచ్చు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories