Top Stories

Vallabhaneni Vamsi Arrest : వల్లభనేని వంశీ అరెస్ట్

Vallabhaneni Vamsi Arrest : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం దగ్గరలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా వంశీని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇప్పటికే వంశీని పట్టుకునేందుకు కొన్ని బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. వంశీ అరెస్ట్ తెలుగు రాజకీయాల్లో సంచలనమైంది.

గత హయాంలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీనే ఇది చేసిందని టీడీపీ ఆరోపించింది.. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం మారడంతో కేసు పరిణామాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారు.

దీనికి సంబంధించి ఇప్పటి వరకు 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు అందరి దృష్టి వల్లభనేని వంశీ మోహన్‌పై పడింది. అతని కోసం కొన్ని పోలీసు బృందాలు వెతుకుతున్నాయని, వీలైనంత త్వరగా అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.. ఈ కేసులో ఆరోపణ ఉన్నందున వంశీని ఈరోజు అరెస్టు చేసినట్లు సమాచారం.

వంశీ ఏపీలో లేరని, ఫలితాలు వెలువడిన తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఫలితాల అనంతరం వంశీ రాష్ట్రంలో లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యేను పట్టుకునేందుకు పోలీసు బృందాలను హైదరాబాద్‌కు పంపారు. టీడీపీ టికెట్‌పై గెలిచిన వంశీ ఆ తర్వాత జగన్ పిలుపుతో వైసీపీకి దగ్గరయ్యారు. ఆయన గత టర్మ్‌లో చంద్రబాబును, టీడీపీని టార్గెట్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన గుంపును ఉసిగొల్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయినా అతనిపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొత్త ప్రభుత్వం వచ్చినందున కేసు వేగంగా కదులుతోంది. వంశీ అరెస్ట్ తో ఈ కేసు సంచలనంగా మారింది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories