Top Stories

YS Suneetha : వైఎస్ సునీతతో హోంమంత్రి అనిత.. కొత్త కుట్ర

YS Suneetha : ఎన్నికల వేళ చంద్రబాబు అండ్ కో వేసిన పాచికలు పారాయి. వైఎస్ జగన్ చెల్లెల్లు వైఎస్ షర్మిల, సునీతలను రోడ్డున పడేసి జగన్ పై ఎంత విషం కక్కించాలో అంతా కక్కించారు. చంద్రబాబు ను కలిసిన తర్వాత వైఎస్ షర్మిల పావుగా మారి సొంత అన్న జగన్ ను దెబ్బకొట్టింది. ఆయన ఓటమిలో ఓ పావుగా మారింది. జగన్ ను ఎంతలా డ్యామేజ్ చేయాలో అంతా చేసేశారు వైఎస్ షర్మిల, సునీత. వైఎస్ వివేకానందరెడ్డి హత్యను అడ్డుపెట్టుకొని జగన్ దెబ్బకొట్టారు.

అయితే రాజకీయం ఎన్నికల్లో జగన్ తోనే ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త కుట్ర మొదలైంది.. ఏపీ ప్రభుత్వంపై జగన్ పోరాడుతున్నారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. వైసీపీ నేతలను హత్య చేస్తుంటే పరామర్శించి యుద్ధానికి రెడీ అవుతున్నారు. చంద్రబాబును నడిరోడ్డు మీద నిలబెట్టి కడిగేస్తున్నారు. చంద్రబాబు అరాచకాలను ఢిల్లీకి వెళ్లి మరీ జాతీయ స్థాయిలో ఎండగట్టారు.

జగన్ ను ఇంత త్వరగా ఈ స్థాయిలో ప్రతిఘటన ఎదురయ్యే సరికి పచ్చమందకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. చంద్రబాబు మరో కుట్రకు తెరతీశారు. జగన్ చెల్లెలు వైఎస్ సునీతను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు.

తాజాగా హోంమంత్రి అనితను వైఎస్ సునీత కలిసి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై దర్యాప్తును చేయాలని కోరినట్టు సమాచారం. దీంతో మరోసారి వైఎస్ జగన్ ను ప్రజల్లో మీడియాలో దోషిగా చూపెట్టే కొత్త కుట్రకు పచ్చ మంద తెరతీసిందరి అర్థమవుతోంది. వైఎస్ సునీతను పావుగా మార్చి ఈ గేమ్ ఆడబోతోందని తెలుస్తోంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories