Top Stories

Venu Swamy : టీవీ5 మూర్తి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.. వేణు స్వామి సెన్సేషనల్ వీడియో రిలీజ్

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన వీడియోను రిలీజ్ చేశారు. మీడియా ముసుగులో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వేణుస్వామి, ఆయన భార్య ఆరోపించారు.టీవీ5 టీమ్ తమ నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేసిందని టీవీ5 మూర్తి వేధిస్తున్నాడని వేణుస్వామి వీడియో రిలీజ్ చేసి సంచలన ఆరోపణలు చేశారు.. సంబంధిత టెలిఫోన్ కాల్ ఆడియో రికార్డింగ్ కూడా విడుదల చేశారు.. వేణుస్వామి, వీణా శ్రీవాణి లను TV5 మూర్తి , అతని బృందం 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వేణుస్వామి సంచలన ఆరోపణలు చేశారు.

వేణుస్వామి ఈ మేరకు వీడియోలో సంచలన ఆరోపణలు చేశారు. ‘టీవీ5 జర్నలిస్టు మూర్తి గతంలో మహాటీవీలో పనిచేసేవారు. ఆ తర్వాత నాపై దాడికి ప్రయత్నించాడు. ఆ సమయంలో, అతను నన్ను నాశనం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. మూర్తి అడిగిన డబ్బు నేను ఇవ్వలేదు. కానీ చాలా రోజుల తర్వాత మూర్తి మరియు అతని బృందం నన్ను డబ్బు కోసం వేధించడం మొదలుపెట్టారు. పథకం ప్రకారం టీవీ5లో నాపై డిబేట్ నిర్వహించి తప్పుడు ప్రచారం చేశాడు.’ అని వేణుస్వామి ఆరోపించారు.

ఎన్నో కష్టాలు పడి చివరకు మూర్తి వల్ల ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చాను. వాళ్లు పెడుతున్న చిత్రహింసలు భరించలేకపోతున్నాను’ అని వేణుస్వామి ఆరోపించారు. జర్నలిస్ట్ మూర్తి ఆయన అనుచరుడు అమర్ బ్లాక్ మెయిల్ చేసిన ఆడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు వేణుస్వామి. దీనిలో తమ వద్ద రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్టుగా ఉంది.. ఈ విధంగా వచ్చే డబ్బు టీవీ5లో మూర్తి నుంచి చైర్మన్ నాయుడు వరకూ అందరూ పంచుకుంటారని చెప్పారు. ఆ ఛానల్ చైర్మన్ బి.ఆర్ నాయుడు దగ్గర్నుంచి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్న వారందరూ పంచుకుంటారని చెప్పారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories