Top Stories

Tv5 vs Venu Swamy : 5 కోట్లు అడిగాం తప్పేంది? టీవీ5 దబాయింపు?

Tv5 vs Venu Swamy : చెప్పేవి శ్రీరంగనీతులు.. సొచ్చేవి అవేవో గుడిసెలు అన్నట్టుగా మారింది టీవీ5 పరిస్థితి.రూ.5 కోట్లు అడిగి.. ఇవ్వకుంటే టీవీ5 మూర్తి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని వీడియో సాక్షిగా ఆవేదన వ్యక్తం చేసి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది అని వాపోయిన వేణుస్వామి పరిస్థితి చూసి నిన్న అంతా అయ్యో పాపం అన్నారు. కానీ కట్ చేస్తే.. ఇప్పుడు చేసిన పనులను ఎలా సమర్థించుకోవాలో తెలియక జర్నలిస్టులు టీవీ5 మూర్తి, టీవీ5 సాంబశివరావులు ఏకంగా టీవీల్లో లైవ్ పెట్టి తిరగబడడం చూసి అంతా అవాక్కయ్యారు.

నిన్న వేణుస్వామి వీడియో రిలీజ్ అయ్యాక టీవీ5 షేక్ అయ్యింది. ఆ ఛానెల్ చేస్తున్నవి ఇవా అని నెటిజన్లు, ప్రజలు విమర్శలు గుప్పించారు.మీడియాలో హైలెట్ కావడంతో టీవీ5 దీన్ని కౌంటర్ చేసింది.

వెంటనే టీవీ5 మూర్తి, టీవీ5 సాంబశివరావులు ఎంట్రీ ఇచ్చి నానా యాగీ చేశారు. వేణుస్వామిని టార్గెట్ చేశారు. నానా రకాల ఆరోపణలు చేశారు. సవాళ్లు చేశారు. మూర్తి అయితే స్టూడియోలోనే బాలయ్యలా తొడగొట్టేశాడు. నీ అంతు చూస్తాఅని వేణుస్వామిని బెదిరించాడు.

ఇక సాంబ కూడా ఇన్ సైడ్ గా రూ.5 కోట్లు తీసుకుంటే తప్పేంది.. టీవీ5 లాంటి అంతర్జాతీయ మీడియా ఆ అమౌంట్ చాలా తక్కువ అని తోటి జర్నలిస్టులు, సిబ్బందితో అన్నట్టు ప్రచారం సాగుతోంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories