Top Stories

Pawan Kalyan : పచ్చి అబద్దాల మాంత్రికుడు ‘పవన్’

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అబద్ధాలతో రాజకీయాన్ని మార్చగలడు.. తిమ్మిని బమ్మిని చేసి చంద్రబాబుపై సానుభూతి తెప్పించగలడు. ఒక విష ప్రచారాన్ని చేసి జగన్ ను వైసీపీని విలన్ ను చేయగలదు. బలమైన పచ్చమీడియా, చంద్రబాబు అండతో గతంలో ఏపీలో 30వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే స్వయంగా కేంద్రమే ఇందులో 28వేల మంది మిస్ అయితే 27400 మంది రికవరీ అయ్యారని.. ఒక 600 మంది ఆచూకీనే తెలియడం లేదని పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసేసరికి పవన్ కళ్యాణ్ నోరు మూతపడింది.

ప్రతిపక్షంలో ఉండగా ఇదే పవన్ ప్రతీ సభలోనూ ఏపీ మహిళలు అదృశ్యమవుతున్నారని.. వాలంటీర్లు మాయం చేస్తున్నారని ఆరోపించాడు. కేంద్రం దీనిపై పార్లమెంట్ లో ప్రకటన చేయగానే తమ కూటమిలోని బీజేపీ నే క్లారిటీ ఇవ్వగానే దీనిపై మాత్రం పవన్ నోరుమెదపరు.

కళ్లు మూసుకొని కళ్లు తెరిచేలోపు పవన్ అబద్దాలు చెబుతారు. వాటిని నమ్మించగలడు. బీజేపీ ప్రభుత్వంలోని కేంద్రమంత్రి స్వయంగా పార్లమెంట్ లో ప్రకటన చేసినా దీనిపై ఇప్పుడు అధికారంలో ఉన్న పవన్ స్పందించడు. అప్పుడు గొంతు చించుకున్న జనసేన వీరమహిళలు నోరెత్తరు. జనసైనికులు అస్సలు స్పందించరు.

పవన్ దీనిపై ఎందుకు వివరణ ఇవ్వరు. పార్లమెంట్ లో ఇచ్చిన స్టేట్ మెంట్ కు క్లారిటీ ఇవ్వాలి. 30వేల మంది మిస్సింగ్ పై క్లారిఫికేషన్ ఇవ్వాలి. దీన్ని బట్టి పచ్చి అబద్దాల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మేరకు మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ మీడియా ముఖంగా కడిగేసిన పరిస్థితి నెలకొంది. ఆ వీడియో వైరల్ అవుతోంది.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories