Top Stories

Pawan Kalyan : పచ్చి అబద్దాల మాంత్రికుడు ‘పవన్’

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అబద్ధాలతో రాజకీయాన్ని మార్చగలడు.. తిమ్మిని బమ్మిని చేసి చంద్రబాబుపై సానుభూతి తెప్పించగలడు. ఒక విష ప్రచారాన్ని చేసి జగన్ ను వైసీపీని విలన్ ను చేయగలదు. బలమైన పచ్చమీడియా, చంద్రబాబు అండతో గతంలో ఏపీలో 30వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే స్వయంగా కేంద్రమే ఇందులో 28వేల మంది మిస్ అయితే 27400 మంది రికవరీ అయ్యారని.. ఒక 600 మంది ఆచూకీనే తెలియడం లేదని పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసేసరికి పవన్ కళ్యాణ్ నోరు మూతపడింది.

ప్రతిపక్షంలో ఉండగా ఇదే పవన్ ప్రతీ సభలోనూ ఏపీ మహిళలు అదృశ్యమవుతున్నారని.. వాలంటీర్లు మాయం చేస్తున్నారని ఆరోపించాడు. కేంద్రం దీనిపై పార్లమెంట్ లో ప్రకటన చేయగానే తమ కూటమిలోని బీజేపీ నే క్లారిటీ ఇవ్వగానే దీనిపై మాత్రం పవన్ నోరుమెదపరు.

కళ్లు మూసుకొని కళ్లు తెరిచేలోపు పవన్ అబద్దాలు చెబుతారు. వాటిని నమ్మించగలడు. బీజేపీ ప్రభుత్వంలోని కేంద్రమంత్రి స్వయంగా పార్లమెంట్ లో ప్రకటన చేసినా దీనిపై ఇప్పుడు అధికారంలో ఉన్న పవన్ స్పందించడు. అప్పుడు గొంతు చించుకున్న జనసేన వీరమహిళలు నోరెత్తరు. జనసైనికులు అస్సలు స్పందించరు.

పవన్ దీనిపై ఎందుకు వివరణ ఇవ్వరు. పార్లమెంట్ లో ఇచ్చిన స్టేట్ మెంట్ కు క్లారిటీ ఇవ్వాలి. 30వేల మంది మిస్సింగ్ పై క్లారిఫికేషన్ ఇవ్వాలి. దీన్ని బట్టి పచ్చి అబద్దాల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మేరకు మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ మీడియా ముఖంగా కడిగేసిన పరిస్థితి నెలకొంది. ఆ వీడియో వైరల్ అవుతోంది.

Trending today

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

Topics

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

‘అగ్ని పరీక్ష’ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!

  టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలతో...

పబ్లిక్ గా దువ్వాడ-దివ్వెల రోమాన్స్.. మీ సరసం సల్లగుండ!

  రాజకీయాల్లో ఒకప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్న బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్...

రాజన్న మళ్లీ పుట్టవా?

2009 సెప్టెంబర్ 2న ఆకాశం చీకటిగా మారిన రోజు... తెలుగు రాష్ట్రాల...

Related Articles

Popular Categories