Top Stories

AP Politics : కాదంబరి జెత్వాని.. బ్లాక్ మెయిల్ లేడీ.. సంచలన వీడియో

AP Politics : కాదంబరి జెత్వాని.. ఈమెను వైసీపీ హయాంలో జగన్ కు సన్నిహితుడైన వైసీపీ నేత వేధించాడని.. ఏపీ ఐపీఎస్ లు కేసులు పెట్టి హింసించారని టీడీపీ మీడియా తెగ ప్రచారం చేస్తోంది. చంద్రబాబు హామీల అమలు పై వైసీపీ నిలదీస్తుంటే వాటిని డైవర్ట్ చేసేందుకు ఒక బాలీవుడ్ సినీ నటిని తెరపైకి తీసుకొచ్చి రచ్చచేస్తోంది.

అసలు ఎవరీ కాదంబరి జెత్వానీ ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటని కనుక్కుంటే అప్పుడు తెలిసింది. ఈమె ఇప్పటికే ముంబైలో పారిశ్రామికవేత్తలు, వారి పిల్లలను, ప్రముఖులకు వలపు వల వేయడం చిక్కితే వారి నుంచి లక్షలు వసూలు చేసి ఊడాయించినట్టు ఆరోపణలున్నాయి. దాదాపు 40 మంది వరకూ ఈమె చేతిలో మోసపోయారు. స్వయానా jsw చైర్మన్ కు వల వేయగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమెపై బోలెడన్నీ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజిన కేసులున్నాయి.

అలా ఒక వ్యభిచారిని పైకి లేపుతూ టీడీపీ పచ్చమీడియా, చంద్రబాబు నానా హంగామా చేస్తున్నాడు. వైసీపీపై బురదజల్లుతున్నాడు. దీని వెనుక పెద్ద గేమ్ ఉందని .. ఇదంతా వైసీపీని దెబ్బ తీసే కుట్ర అని తేలింది..

అప్పట్లో శ్రీరెడ్డిని ఇలాగే బాధితురాలిగా మార్చి సినీ రంగాన్ని విలన్లుగా చూపించారు. ఇప్పుడు మన పారిశ్రామికవేత్తలను, వైసీపీని వెదవలుగా చూపిస్తూ అమ్మాయిని హైలెట్ చేస్తున్నారు.

కాదంబరిపై దేశవ్యాప్తంగా 40 నుంచి 50 కేసులున్నాయి. సినీ రంగం పేరుతో వలపు వల వేసి డబ్బులు గుంజిన చరిత్ర ఈమెది. ఈమెను జగన్ బ్యాచ్ పై పడేసి టీడీపీ రచ్చరాద్ధాంతం నడిపిస్తున్నారు. దీని అసలు విషయం తెలిసేసరికి అంతా అవక్కావుతున్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories