Top Stories

AP Floods : ఏపీ వరద కష్టాలు.. ‘బోటు’కు రూ.4వేలు

AP Floods : సాధారణంగా మహానగరాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా ఆటో, బస్సు, కారులో చార్జీలు చెల్లించి వెళతాం.. కానీ వరుణ దేవుడి ప్రతాపానికి.. పాలకుల నిర్లక్ష్యానికి ఏపీ నగరాలన్నీ వరదలో చిక్కుకుపోయాయి. దేవతల రాజధాని అమరావతి అయితే సముద్రాన్ని తలపిస్తోంది. అసలు అక్కడ నిర్మాణాలు ఎలా చేపట్టవచ్చో కూడా అర్థం కావడం లేదు. చంద్రబాబు ప్రపంచబ్యాంక్ నుంచి దాదాపు 15వేల కోట్లను అప్పు తీసుకొచ్చి మరీ అమరావతిపై పెట్టుబడులు పెడుతున్నాడు.

అయితే ఇప్పుడు వానలకు అమరావతి మునిగిపోయింది. మొత్తం సముద్రాన్ని తలపిస్తోంది. పక్కనే ఉన్న విజయవాడ కూడా మునిగింది. ఎప్పుడు బస్సులు, కార్లు, ఆటోలతో బిజీగా ఉండే విజయవాడలో ఇప్పుడు అవన్నీ మునిగిపోయాయి. అందుకే ఎటు వెళ్లాలన్నా బోట్లే దిక్కయ్యాయి.

సముద్రాల్లో, నదుల్లో ఉండే బోట్లు వరద పోటెత్తడంతో విజయవాడ నగరంలోకి వచ్చాయి. వాటి అద్దెలు వాచిపోయేలా ఉన్నాయి. విజయవాడ వరదల్లో బోటు దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా నడుస్తోంది. రూ.1500 నుండి మొదలుపెడితే రూ.4000 వరకు బోట్ల యజమానులు వసూలు చేస్తున్నారు.

ఇప్పుడు విజయవాడ నగరంలోకి వచ్చిన బోట్లు, వాటి దందా వైరల్ అవుతోంది. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories