Top Stories

YS Jagan : కష్టం వస్తే జగన్ వస్తాడు!

YS Jagan : చంద్రబాబుకు కష్టం వస్తే ‘కార్పొరేట్ సిస్టం వస్తది..’ పచ్చ మీడియా వచ్చి షో చేస్తుంది. తిమ్మిని బమ్మి చేసి ప్రజలకు అభూతకల్పనలు చేస్తుంది. ఇప్పుడు అమరావతిలో వరదరాజకీయం కూడా ఇలానే చేస్తోంది పచ్చదండు. అందుకే షో ఎక్కువ బాధితులకు సాయం తక్కువగా అందుతోంది. స్వయంగా బాధితులే వీడియోలు రిలీజ్ చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు.

ఇక ప్రశ్నిస్తానంటూ గెలిచి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ మచ్చుకైనా వరద సమయంలో ఆంధ్రాలో కనిపించడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లారో కూడా తెలియదు. సినిమా షూటింగ్ లో ఉన్నాడని కొందరు అంటున్నారు. కానీ ఇప్పటికీ పవన్ ఎక్కడ ఉన్నారన్నది తెలియదు.

కానీ కష్టం వస్తే మాత్రం దేవుడిలా జగనన్న వచ్చేస్తున్నాడు. జగన్ స్వయంగా వరద బురదలో నడుంలోతు దిగి మరీ బాధితుల కష్టాలు కన్నీళ్లు తుడిచారు. ఒక భరోసానిచ్చాడు. స్వయంగా కోటి రూపాయల వరకూ సాయం అందించాడు.

అందుకే కష్టం వస్తే జగన్ వస్తాడు అన్న డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. అదే ఏపీ ప్రజలకు కొండంత అండగా

నిలుస్తోంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories