Top Stories

పిఠాపురంకు జగన్.. పవన్ గుండెళ్లు రైళ్లు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నేడు పిఠాపురంలో పర్యటించారు. ఏలేరు ముంపు ప్రభావిత గ్రామాలను సందర్శించారు.. ఈరోజు ఉదయం 9:15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. 10:30 గంటలకు పిఠాపురం చేరుకున్నారు..

జిల్లావ్యాప్తంగా వరదల కారణంగా 75 వేల హెక్టార్లలో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీంతో 41 వేల మంది రైతులు నష్టపోయారని తేలింది. పంటనష్టం అపారంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. పిఠాపురం జిల్లాలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వేల హెక్టార్లలో చేతికొచ్చిన మొక్కలు నీటమునిగాయి. ఏలేరు రిజర్వాయర్ నుంచి ఇన్ ఫ్లో ఏమాత్రం తగ్గలేదు.

అదే సమయంలో పిఠాపురం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అసలు సపోర్ట్ చేయలేదని జగన్ అక్కడికి వెళ్లి నిరూపించేందుకు సిద్ధమయ్యారు. సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోని పవన్ రాష్ట్రానికి ఏం చేస్తాడో చూపిస్తానన్నారు. జగన్ యాత్ర ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గుండెల్లో రైళ్లు కదుపుతోంది.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories