Top Stories

ఓపెన్ అయిపోయిన టాల్కం పౌడర్ వంశీ

నటి జెత్వానీ కేసు ఓ బూటకం అని అందరికీ తెలుసు. ముంబైలోని ఈ మాయలేడిని వైసీపీ హయాంలో అందరినీ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినందుకు ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. బడా పారిశ్రామికవేత్తను కూడా ఈమె బ్లాక్ మెయిల్ చేసినట్టు ఆరోపణలున్నాయి. వైసీపీ నేతలను ట్రాప్ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.

అయితే అప్పటి కేసులో ఇనాల్వ్ అయిన ఐపీఎస్ సీతారామాంజనేయులు గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయంలో కీలక పాత్ర పోషించారు. అందుకే నాటి పగను దృష్టిలో పెట్టుకొనే చంద్రబాబు ఈ విధంగా సీతారామాంజనేయులును బుక్ చేయాలని నటి జెత్వానీ కేసును బయటకు తీశారన్నది వైసీపీ ఆరోపణ..

అందుకు తగ్గట్టే చంద్రబాబు తనను అరెస్ట్ చేసిన సీతారామాంజనేయులును నటి జెత్వానీ కేసులో బుక్ చేసి సస్పెండ్ చేశాడు. దీన్ని ఓపెన్ గా చెప్పలేక మన మహా టీవీ వంశీ నటి జెత్వానీ మహా పతివ్రత, ఆమె గొప్పతనాన్ని వర్ణిస్తూ పోయాడు. చివరకు చంద్రబాబును అరెస్ట్ చేసిన సీతారామాంజనేయులుకు ఇదే గతి పట్టిందని ఓపెన్ అయ్యాడు.

టీడీపీ పెట్టుబడులతో. చంద్రబాబు ప్రోద్బలంతో నడస్తున్న మహా టీవీని దాన్ని నడుపుతున్న వంశీ ఆ మాత్రం సపోర్టు చేయాల్సిందే.. కానీ వాస్తవాలు చెబితే ఈ టాల్కం పౌడర్ వంశీని ఎవరైనా నమ్ముతారు. అబద్దాల పునాదులపై మాట్లాడితే ఇలానే నవ్వుల పాలవుతారు. వంశీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories