Top Stories

ఆంధ్రా దివాలా.. జీతాలు లేవు.. బాబు చేతులెత్తేశాడు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని సీఎం చంద్రబాబు ఆవేదన చెందాడు.. ఆయన ఇప్పుడే అధికారం చేపట్టినప్పటికీ, దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఈ వరదలు ముంచేశాయని గగ్గోలు పెట్టాడు. ప్రధానిని డిసైడ్ చేసే హోదాలో ఉన్న చంద్రబాబు తాజాగా.. ‘బడ్జెట్ లేనందున కేంద్రాన్ని సాయం కోరుతున్నాం’ అని తన అసహాయతను బయటపెట్టాడు. దేశాన్ని నడిపిన అనుభవం ఉన్న నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో తాను విజనరీ అని సంపద సృష్టిస్తానని అని ఇప్పుడ చేతులు ఎత్తేయడంపై అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ రాష్ట్రంలో వరదల కారణంగా వందల కోట్ల నష్టం వాటిల్లింది. బాధితుల సంఖ్య ఇప్పటికీ లక్షలకు చేరుకుంది. వారంతా కొన్ని రోజులుగా ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం వరద సహాయక చర్యలు ప్రకటించినా అవి అంత దూరం వెళ్లలేదు. మరోవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టలేదు.

కేంద్రం వద్ద వనరులు ఉన్నాయని తాను నమ్ముతున్నానని, అయితే రాష్ట్రంలో పరిస్థితి క్లిష్టంగా ఉందని లేఖ రాస్తానని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం జీతాలు చెల్లించడం కూడా కష్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అధికారం చేపట్టి 100 రోజులైనా గడవకముందే రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చి అన్ని కుటుంబాలు నష్టపోయాయని అన్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చంద్రబాబు మీడియాకు స్పష్టం చేశారు.

ఇక సంపద కల్పన సదస్సులు, ర్యాలీల్లో అమలుకాని వాగ్దానాలు చేసి రాష్ట్ర ప్రజలకు పునరావాసం కల్పించిన చంద్రబాబు ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరో 10 నుంచి 12 రోజుల్లో సామాజిక పింఛనుతోపాటు ఉద్యోగులు, పింఛనుదారులకు కూడా వేతనాలు అందజేయాలన్నారు.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories