Top Stories

ఎంపీ విజయసాయి రెడ్డికే వైసీపీ సోషల్ మీడియా పగ్గాలు

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కేవలం 11 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి పార్టీ వైభవం కోసం కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.  వైసీపీలో కీలక విభాగాలకు సమర్థులను నియమిస్తున్నారు. ప్రస్తుతం పార్టీలోనే జిల్లాల వారీగా నియామకాలు జరుగుతున్నాయి, ఇది ముఖ్యమైన మార్పులకు నాంది పలికింది. పార్టీలోని అన్ని చోట్లా బలమైన పునాదిని నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా నిర్వహణ ఎవరికి అప్పగించాలనే దానిపై పార్టీల నేతలు చర్చించుకున్నారు. పార్టీ నాయకత్వంలో పార్టీ కార్యక్రమాలు .. అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేయడంలో సోషల్ మీడియా రంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

కాగా, ఈసారి వైసీపీ ఎంపీ విజయసారెడ్డికి సోషల్ మీడియా విభాగం బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి గతంలో వైసీపీలో సోషల్ మీడియా హెడ్‌గా, రాజ్యసభ సభ్యుడిగా చాలా సంవత్సరాలు పనిచేశారు. అయితే, విజయసాయిరెడ్డి జాతీయ స్థాయి కార్యక్రమాలపై ఢిల్లీలో ఎక్కువ సమయం గడపడంతో పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో గతంలో కాస్త మార్పు వచ్చింది.

విజయసారెడ్డి ఇప్పుడు వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి పార్టీకి విశేష కృషి చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2019లో విజ‌య‌స‌రెడ్డి సోష‌ల్ మీడియా ఇన్‌చార్జ్‌గా ఉన్నప్పుడే వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈసారి అట్టర్ ఫెయిల్ అయ్యాడు. అందుకే సోషల్ మీడియా బాధ్యతను మళ్లీ విజయసాయిరెడ్డికి అప్పగించాలని వైసీపీ నిర్ణయించింది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories